Man Died

    Fire Accident : మల్లాపూర్‌లో అగ్నిప్రమాదం-వ్యక్తి మృతి

    November 17, 2021 / 04:38 PM IST

    హైదరాబాద్  నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లాపూర్ గ్రీన్ హిల్స్ కాలనీ లో ఈరోజు ఉదయం ఒక ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించింది. 

    Mancherial : రోడ్డు ప్రమాదం.. కలెక్టర్ గన్‌మెన్‌ మృతి

    October 1, 2021 / 07:34 AM IST

    మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని జాపుర్ మండలం ఇందారం చెక్ పోస్టు వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో బైక్ ను పాల వ్యాను ఢీకొంది.

    Viral Video : బ్యాంకు క్యూలైన్ లో ఉండగా గుండెపోటు.. 5 సెకండ్లలో మృతి

    September 2, 2021 / 04:39 PM IST

    గుండెపోటుతో బిగ్ బాస్ - 13 టైటిల్ విన్నర్ సిద్ధార్థ్ శుక్లా మృతి చెందారు. ఈ సమయంలోనే గుండెపోటుతో ఓ వ్యక్తి మరణించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    Tamil Nadu : ప్రాణం తీసిన కోడి వివాదం

    August 16, 2021 / 07:16 AM IST

    పందెంలో కోడి ఓడిపోయిందని దానిని అమ్మిన యజమానిపై గొడవపడ్డాడు ఓ వ్యక్తి.. గొడవ పెద్దది కావడంతో ఒకరి ప్రాణం తీసింది.

    Kurnool : చనిపోయిందని పట్టుకుంటే కాటేసి ప్రాణం తీసింది

    July 3, 2021 / 10:04 AM IST

    Kurnool : ప్రాణం పోయిందని పామును పట్టుకుంటే ఒక్కసారిగా బుసకొట్టి కాటు వేసింది. దీంతో అతడు మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మలపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రంగస్వామి ఇళ్లలోకి వచ్చిన పాములను పట్టుకొని దూరంగా వదిలేస్త�

    Kurnool : విషాదం..ఇసుక తీస్తుండగా విరిగిపడ్డ మట్టిగడ్డలు. వ్యక్తి మృతి

    June 18, 2021 / 04:37 PM IST

    ఇసుక ఆరు అడుగుల గోతిలో ఉండడంతో దానిని తీసి బయటకు పోస్తుండగా పైన ఉన్న మట్టిదిబ్బ విరిగి ఆ గోతిలో ఉన్న లక్ష్మీనారాయణపై పడింది. మట్టిదిబ్బ కూలడాన్ని గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి వచ్చి మట్టిని తీసి లక్ష్మీనారాయణను కాపాడే ప్రయత్నం చేశా�

    Snake Bite: పాముతో చెలగాటం.. కాటుకు మృతి

    May 26, 2021 / 03:30 PM IST

    చాలామంది పాములను చూస్తే ఆమడ దూరం పరిగెడతారు. కొందరు మాత్రం దైర్యంగా వాటిని పట్టుకొని దూరంగా వదిలేస్తారు. అయితే ఆలా దూరంగా వదిలేద్దామని దుకాణంలోకి వచ్చిన పామును పట్టుకున్న ఓ వ్యక్తి పాము కాటుకు గురై ప్రాణాలు విధించాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా�

    Attack On Police: పోలీసులపై గ్రామస్తులు దాడి.. వాహనం ధ్వంసం

    May 21, 2021 / 04:42 PM IST

    ఓ యువకుడి మృతి కేసు విచారణకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో పోలీస్ వాహనం ధ్వంసం కాగా పలువురికి గాయాలయ్యాయి... వివరాల్లోకి వెళితే నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం హాసాకొత్తూరు గ్రామానికి చెందిన మాలావత్ సిద్దార్ధ అనే

    మంచిర్యాలలో విషాదం : ప్రాణం తీసిన కరెంటు బిల్లు

    April 27, 2019 / 04:07 AM IST

    కరెంటు బిల్లు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గత 13 ఏళ్లుగా బిల్లు వసూలు చేయని అధికారులు..బిల్లు కట్టాలని ఆర్డర్ చేయడంతో ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది.  బెల్లంపల్లి పట్టణంలోన

    పానీపూరీ కోసం ప్రాణాలు పోగొట్టుకున్నాడు

    February 22, 2019 / 06:49 AM IST

    ఐదు రూపాయల కోసం ప్రాణాలు తీసుకోవడం సినిమాల్లో చూశాం.. చిన్న చిన్న విషయాలకు ప్రాణాలు పోవడం చూస్తున్నాం. సరిగ్గా అటువంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. క్ష‌ణికావేశం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి కారణం అయింది. ఒక చిన్న పానీపురి గొడవ క‌న్�

10TV Telugu News