Home » manchiryala
కరెంటు బిల్లు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గత 13 ఏళ్లుగా బిల్లు వసూలు చేయని అధికారులు..బిల్లు కట్టాలని ఆర్డర్ చేయడంతో ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలోన
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన రైతు కొండపల్లి శంకరయ్య కుమారుడు శరత్.. తనకు జరిగిన అన్యాయంపై ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. “నేను రైతును. నా భూమిని వేరేవారి పేరున మార్చి పట్టా ఇచ్చారు. 11 నెలల నుంచి తిరుగుతున్నా ఎ�
మంచిర్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు.
మంచిర్యాల జిల్లాలోని ప్రభుత్వాస్పత్రిలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.
మంచిర్యాల జిల్లాలో కులబహిష్కరణ కలకలం రేపుతోంది. వార్డు మెంబర్గా పోటీ చేశాడని ఓ వ్యక్తిని కుల బహిష్కరణ చేశారు.
మంచిర్యాల : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల వేడి రగులుతోంది. పలు గ్రామాలు ఎన్నికలపై ఆసక్తి చూపుతుంతే..కొన్ని గ్రామాలు మాత్రం పంచాయతీ ఎన్నికలన�