Home » manchiryala
మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఒకే రోజు 11 మందికి కరోనా సోకింది. నలుగురు సూపర్ వైజర్లు, ఏడుగురు కార్మికులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
కాన్పు సమయం దగ్గరపడుతుంటే.. సంబరానికన్నా ముందు సందేహం ఆమె మదిని తొలిచేసింది. తన భయానికి.. డాక్టర్ తప్పుడు రిపోర్ట్ ఆజ్యం పోసింది.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్ పీ-3 గని ప్రమాదంలో చనిపోయిన నలుగురు కార్మికుల్లో ఒకరి మృతదేహం లభ్యమైంది. చంద్రశేఖర్ మృతదేహాన్ని రెస్క్యూ టీమ్ బయటికి తీసుకొచ్చింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను కడతేర్చాడో భర్త.
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబంలో నలుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు.
plastic rice in ration goods : మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం వేంపల్లిలో ప్లాస్టిక్ బియ్యం కలకలం రేపింది. పేదలకు ప్రభుత్వం అందిస్తున్న రేషన్ సరుకుల్లో ప్లాస్టిక్ బియ్యం ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. దుకాణంలో పలువురికి రేషన్బియ్యం సరఫరా చేయగా ప్లాస�
మంచిర్యాల జిల్లాలో పెద్దపులి ప్రజలకు భయాందోళనలకు గురిచేసింది. కోటపల్లి మండలం పంగిడిలో ఆవులపై పెద్దపులి దాడి చేసింది. దీంతో గ్రామస్థులు భయాందోళనలకు వ్యక్తంచేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గత నాలుగు నెలల నుంచి కోటపల్లి..ఆసిఫా బాద్ క�
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. శస్త్ర చికిత్స చేసిన డాక్టర్లు కడుపులో కాటన్ మరచిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మంచిర్యాల జిల్లాలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తన మాజీ ప్రియురాలు గొంతుకోసి తానూ సీసాతో గొంతుకోసుకున్నాడు. మందమర్రి మండలం రామకృష్ణాపూర్లోని రామాలయం దగ్గర గంగుల కమలాకర్, యువతి గతంలో ప్రేమికులు. అయితే యువతి పెద్దలు మరో యువకుడితో పెళ్లి జ
మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. ఓ బైక్ రైడర్.. లారీ డ్రైవర్ ను కొట్టి చంపాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మహారాష్ట్ర గొండియా జిల్లాకు చెందిన రహీమ్ లారీ డ్రైవర్. లారీని డ్రైవ్ చేస్తూ హైదరాబాద్ కు వస్తున్నాడు. మార్గంమధ్యలో మంచిర్యాల �