manifesto

    జుమ్లా మేనిఫెస్టో : బీజేపీ ‘సంకల్ప్ పత్ర’పై విపక్షాల విమర్శలు

    April 8, 2019 / 09:58 AM IST

    సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.

    జగన్ కు రాజకీయాల్లో ఉండే కేరక్టర్ లేదు : చంద్రబాబు

    April 7, 2019 / 06:22 AM IST

    అమరావతి: తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను కార్యకర్తలు, నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదివారం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ … రాష్ట్ర అభివృధ్దికి, ప్రజా సంక్షేమానికి సంబంధించి టీడీపీ మేనిఫెస్టోలో

    మేనిఫెస్టోలో కీలక అంశాలు చెప్పిన చంద్రబాబు

    April 6, 2019 / 07:40 AM IST

    ఉగాది పర్వదినం నాడు మేనిఫెస్టోలను ప్రధాన పార్టీలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీలోని అధికార తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టో సిద్ధం చేసింది.

    వైసీపీ హామీ : జగన్ వస్తే కొత్త జిల్లాలు ఇవే

    April 6, 2019 / 05:39 AM IST

    అధికారంలోకి వస్తే ఏపీలో జిల్లాలను 25కు పెంచుతామని హమీ ఇచ్చారు వైఎస్ జగన్. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఓ జిల్లాగా మార్చనున్నట్లు వెల్లడించారు.

    ఏ వరాలు ఇవ్వనుందో : 7న బీజేపీ మేనిఫెస్టో

    April 5, 2019 / 05:24 AM IST

    ఢిల్లీ : లోక్ సభ ఎన్నికల తేదీ సమయం దగ్గర పడుతోంది.  బీజేపీ తమ మేనిఫెస్టోని ఇంకా ప్రకటించాలేదు. మరోపక్క ఇప్పటికే కాంగ్రెస్ మేనిఫెష్టోని రాహల్ గాంధీ ప్రకటించేశారు. ఈ క్రమంలో బీజేపీ ప్రజలకు ఏ వరాలు ప్రకటిస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయ�

    కాలనీ వాసుల స్వంత మేనిఫెస్టో : బెదిరిపోతున్ననేతలు

    April 4, 2019 / 06:44 AM IST

    ఆ కాలనీకి వెళ్లాలంటేనే ఎన్నికల్లో పోటీ చేసే నేతలు హడలిపోతారు..ఆ గడపల్లోకి వెళ్లి ఓట్లు అడగాలంటే భయపడతారు. ఆ కాలనీ ఎక్కడో మారుమూల అడవుల్లో లేదు..చక్కగా నగరంలోనే ఉంది. కానీ ఎవ్వరు ఆ కాలనీకి వెళ్లి ఓట్లు అడగరు..350 ఇళ్లు..900 ఓట్లు..ఎన్నికల్లో పోటీ చేస�

    హామీలు అలా ఉన్నాయి : కుప్పకూలిన కాంగ్రెస్ వెబ్ సైట్

    April 2, 2019 / 02:48 PM IST

    లోక్ సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం(ఏప్రిల్-2,2019) మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే పార్టీ మేనిఫెస్టో వెబ్‌ సైట్ కుప్పకూలింది. ట్రాఫిక్ ఎక్కువ కావడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మేన

    కాంగ్రెస్ మేనిఫెస్టో చాలా ప్రమాదకరం

    April 2, 2019 / 12:00 PM IST

    కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో లో కొన్ని ప్రమాదకర వాగ్దానాలు ఉన్నాయని,మేనిఫెస్టోలో భారత్ ను విడగొట్టే ఆలోచన కనిపిస్తోందని విమర్శించారు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోను రాహుల్ గాంధీ మంగళవారం(ఏప్రిల్-2,2019) విడు

    అందుకే పవన్‌తో కలిశా: హామీలను బాండ్ పేపర్‌పై రాసిస్తా

    March 28, 2019 / 07:15 AM IST

    జనసేన తరుపున విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సంచలన ప్రకటన చేశారు. విశాఖలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. విశాఖపట్టణానికి మేనిఫెస్టో తాను బాండ్ పేపర్ మీద రాసి ఇవ్వబోత

    ఎన్నికలకు 20 రోజులే : మేనిఫెస్టో రిలీజ్ చేయని టీడీపీ, వైసీపీ

    March 23, 2019 / 02:17 AM IST

    ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా.. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఇంత వరకు మేనిఫెస్టోను ప్రకటించడం లేదు.

10TV Telugu News