Home » Mann Ki Baat
కరోనా.. దేశప్రజల ఓపికను పరీక్షిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
తమిళనాడు రాష్ట్రం కోవై బస్ కండక్టర్ మారిముత్తు యోగనాథన్(52) ఒక్కసారిగా సెలబ్రిటీ అయిపోయాడు. దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యాడు. ఏకంగా ప్రధాని మోదీతో శభాష్ అనిపించుకున్నాడు. ప్రధానితో ప్రశంసలు పొందాడు.
భారత మహిళలు క్రీడలు, శాస్త్రీయ రంగాలతో పాటు ఇతర అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమంలో మోడీ ప్రసంగించారు.
PM Modi మరికొద్ది రోజుల్లో( ఏప్రిల్ 6న) తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వేళ తమిళ బాషపై ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసలు కురిపించారు. తమిళ భాషను నేర్చుకోలేకపోయానని బాధగా ఉందని పశ్చాత్తాపం తెలియజేశారు. ఆదివారం నిర్వహించిన “మన్ కీ బాత్”లో మాట�
India Was Saddened రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట ఘటనలో త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానం చూసి యావత్ దేశం దు:ఖించిందని ప్రధాని మోడీ అన్నారు. ఆదివారం(జనవరి-31,2021)ఈ ఏడాది తొలి ‘మన్ కీ బాత్ రేడియో’ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని..గణతంత్ర దినోత్సవం రోజు ఎర్�
Protesting farmers beat thaalis నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని సరిహద్దుల్లో ఆందోళనలను తీవ్రతరం చేశారు అన్నదాతులు. ఇవాళ ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం సందర్భంగా సింఘా,ఘాజిపూర్ బోర్డర్స్ లో పెద్ద ఎత్తున రైత�
నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పరీక్షలు వాయిదా వేయాలని కోరుకుంటున్న లక్షలాది మంది విద్యార్థుల మన్ కీ బాత్ విని, సరైన పరిష్కారం చూపాలని కేంద్రాన్ని కోరారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ లో జ�
వచ్చే దశాబ్దం యువతదే..వీరే ముఖ్యపాత్ర పోషించబోతున్నారు..సమస్యలపై అవగాహన కలిగి ఉండడం మంచి పరిణామమని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. 2019, డిసెంబర్ 29వ తేదీ ఆదివారం మన్ కీ బాత్ లో ఆయన ప్రసంగించారు. వ్యవస్థపై యువత అంచెంచల నమ్మకం కలిగి ఉందన్�
విజ్ఞానం కోసం పుస్తకాలు చదవడం మానేస్తున్నారు..గూగుల్లో వెతుకుతున్నారు..అంటూ వ్యాఖ్యానించారు భారత ప్రధాని మోడీ. జీవన విధానమంతా..ప్రకృతితోనే ముడిపడి ఉందన్నారు. 2019, నవంబర్ 24వ తేదీ ఆదివారం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో అభిప్రాయాలను పంచుకున్నారు. ప�
దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇవాళ(అక్టోబర్-27,2019)58వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ…భారతీయులతోపాటు అనేక దేశాల్లోని ప్రభుత్వాలు, ప్రజలు, సామాజిక సంస్థలు కూడా దీపావళి ఎ�