Home » Maoists
2018 తెలంగాణ, ఒడిశా సరిహద్దు చెర్లలో జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ పూర్తి అయ్యింది. కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టుల లొంగిపోయారు. మొత్తం 44 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
నారాయణపూర్-కంకేర్ సరిహద్దులోని అంజ్రోల్ సమీపంలో పోలీసులను టార్గెట్ చేసిన మావోయిస్టులు.. ఐఈడీ బాంబు పేల్చారు. ఈ ఘటనలో ముగ్గురు కూలీలకు గాయాలు అయ్యాయి.
మావోయిస్టుల చెరలో ఉన్న ములుగు జిల్లాలోని మాజీ సర్పంచ్ కోర్సా రమేశ్ ను హతమార్చారు. వెంకటాపురం మండలం సూరవీడు గ్రామానికి చెందిన రమేశ్ను ఇన్ఫార్మర్...
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పలుచోట్ల మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి.
కరోనా సోకి కోలుకున్నా తరువాత కూడా మావోయిస్టు అగ్రనేతలుపలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారు లొంగిపోతే ప్రాణాలు కాపాడతామంటున్నారు పోలీసులు...
చత్తీస్గఢ్లో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. నారాయణపూర్ జిల్లాలోని ఫరస్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్మరి గ్రామ సర్పంచ్ హత్య చేశారు.
శనివారం తెల్లవారుజామున జార్ఖండ్లోని ధన్బాద్ డివిజన్లో రైల్వే ట్రాక్పై పేలుడు జరిగింది. డీజిల్ ఇంజన్ వస్తున్న సమయంలో దుండగులు పేలుళ్లకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
అడవి బాట పట్టిన సబ్ ఇంజనీర్ భార్య.. చివరకు..
ఛత్తీస్ గఢ్ లో నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో మావోయిస్టు కీలక నేత మృతి చెందాడు.