Home » Maoists
కూంబింగ్ కొనసాగుతున్నట్లు వివరించారు ఎస్పీ. ఇక శుక్రవారం కూడా ఎన్కౌంటర్ జరిగింది. బస్తర్ జిల్లాలో జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ఓ మహిళ మావోయిస్టు మృతి చెందినట్లుగా పోలీసులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం పోలీసులకు, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారుల వద్దకు వెళ్లి 19మంది మావోయిస్టులు లొంగిపోయారు. 'వీరిలో 10మంది పులిగుండాలా నుంచి ఉండగా, చెర్ల మండలంలోని బక్కచింతలపాడు నుంచి ఏడుగురు, దుమ్ముగూడెం మండలం ములకనపల్లి నుంచి ఇ�
ఛత్తీస్గఢ్, కాంకేర్ జిల్లాలో ఏప్రిల్ 28న కిడ్నాప్కు గురైన జవాన్ మనోజ్ నేతమ్ను హత్య చేసినట్లు మావోయిస్టులు ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించి ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.
ఆంధ్రా, ఛత్తీస్గఢ్ సరిహద్దులు, ఆంధ్ర-ఒడిశా బోర్డర్ (ఏవోబీ)లోని మావోయిస్టులకు కరోనా ముప్పు మంచుకొచ్చిందని పోలీసువర్గాలు చెబుతున్నాయి.
మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఈ నెల 21న చత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో కిడ్నాప్ చేసిన SI తాటి మురళిని హతమర్చారు.
సీఆర్పీఎఫ్ క్యాంపుపై దాడి చేసి కిడ్నాప్ చేసిన జవాను రాకేశ్వర్సింగ్ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదల..
మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమాండో రాకేశ్వర్ సింగ్ విడుదల కోసం అధికారులు ఆపరేషన్ కుకూన్ చేపట్టారు. జవాన్ విడుదల బాధ్యతను రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కె. విజయ్ కుమార్కు అప్పగించారు.
దూసుకొస్తున్న బుల్లెట్లు.. శరీరాన్ని చీలుస్తున్న తూటాలు.. ట్రాప్లో పడినట్లు అర్థమైనా.. ధైర్యం వీడలేదు.. దాసోహం అంటూ చేతులెత్తలేదు.. మావోయిస్టులకు సరైన సమాధానం చెప్పారు. ఛత్తీస్ఘడ్ ఎన్కౌంటర్ రోజు జరిగింది ఇది.. ఈ ఘటన తర్వాత కేంద్రం ప్రతీకార�
తెలంగాణ- ఛత్తీస్గఢ్ దండకారణ్యం వేడెక్కింది. ప్రతీకార జ్వాలలతో రగులుతోంది.. నిన్నటివరకూ ప్రశాంతంగా ఉన్న అడవిలో .. ఇప్పుడు అలజడి మొదలైంది.
చత్తీస్ ఘడ్ లోని బీజాపూర్ లో మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల ఘటన అనంతరం మావోయిస్టులుస్పందించారు. ఏప్రిల్ 26న భారత్ బంద్ కు పిలుపునిచ్చారు.