Maoists

    ఆర్టీసీ కార్మికులు మావోయిస్టులతో చేతులు కలిపారు : సీపీ సంచలన వ్యాఖ్యలు

    November 9, 2019 / 03:32 PM IST

    తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై హైదరాబాద్ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారని హైదరాబాద్ సీపీ అంజనీ

    ఏఓబీ లో ఎదురు కాల్పులు….ఇద్దరు మృతి

    August 28, 2019 / 12:24 PM IST

    విశాఖపట్నం : ఆంధ్ర,ఒరిసా, సరిహద్దు (ఏఓబీ) మల్కనగిరి జిల్లాలో మూసిపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య  బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక పోలీసు, ఒక మావోయిస్టు మరణించాడు. ఏఓబీలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేశారనే ప�

    ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతల కోసం కూంబింగ్

    May 12, 2019 / 08:07 AM IST

    విశాఖపట్నం: ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతలు కోసం  ఏపీ, ఒడిషా  పోలీసులు సంయుక్తంగా గాలింపు చేస్తున్నారు. గత పదిహేను రోజులుగా మావోయిస్టు అగ్రనేతలు గిరిజనులతో సమావేశలు ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అ

    బిహార్‌లో రెచ్చిపోయిన మావోయిస్టులు

    May 2, 2019 / 09:05 AM IST

    బిహార్‌లోని గయలో మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వాహనాలను దగ్ధం చేశారు. జేసీబీ వాహనం, ఓ ట్రాక్టర్‌ దెబ్బ తిన్నాయి. బారాచట్టి ప్రాంతంలో రోడ్డు పనులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి పదిన్నర ప్రాంతంలో వచ

    మావోల బీభత్సం : 27 వాహనాలకు నిప్పు 

    May 1, 2019 / 05:10 AM IST

    మావోయిస్టులు  మరోసారి రెచ్చిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోలు ఘాతుకానికి తెగబడ్డారు. కుర్ఖేడాలో రోడ్డు నిర్మాణాలకు వినియోగించే 27 వాహనాలకు నిప్పు పెట్టి కాల్చివేశారు. రూ.10 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

    ఎన్ కౌంటర్ : BJP MLA మాండవిని చంపిన మావోలు మృతి

    April 18, 2019 / 07:33 AM IST

    లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని మావోయిస్టులు మందుపాతరతో హత్య చేసిన విషయం తెలిసిందే. మాండవీ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగించుకుని బచేలి నుంచి కువకొండకు వెళ్తుండగా..జరిగిన ఈ దాడిలో మా

    విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టుల వ్యూహరచన

    April 11, 2019 / 12:21 PM IST

     విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు వ్యూహ రచన చేశారు.

    ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ : నలుగురు మావోయిస్టులు హతం

    March 26, 2019 / 03:36 AM IST

    ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బస్తర్ అటవీప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. బీమాపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.

    మావోయిస్టుల ఘాతుకం : తెలంగాణ ఆర్టీసీ బస్సుకు నిప్పు 

    January 29, 2019 / 05:37 PM IST

    తూర్పుగోదావరి జిల్లాలోని చింతూరులో మావోయిస్టులు రెచ్చిపోయారు.

10TV Telugu News