Home » Maoists
తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై హైదరాబాద్ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారని హైదరాబాద్ సీపీ అంజనీ
విశాఖపట్నం : ఆంధ్ర,ఒరిసా, సరిహద్దు (ఏఓబీ) మల్కనగిరి జిల్లాలో మూసిపాడు అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు పోలీసులకు మధ్య బుధవారం ఎదురు కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఒక పోలీసు, ఒక మావోయిస్టు మరణించాడు. ఏఓబీలో మావోయిస్టులు సమావేశం ఏర్పాటు చేశారనే ప�
విశాఖపట్నం: ఏవోబీ లో మావోయిస్టు అగ్రనేతలు కోసం ఏపీ, ఒడిషా పోలీసులు సంయుక్తంగా గాలింపు చేస్తున్నారు. గత పదిహేను రోజులుగా మావోయిస్టు అగ్రనేతలు గిరిజనులతో సమావేశలు ఏర్పాటు చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మావోయిస్టు అగ్రనేతలు చలపతి, అ
బిహార్లోని గయలో మావోయిస్టులు రెచ్చిపోయారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించిన వాహనాలను దగ్ధం చేశారు. జేసీబీ వాహనం, ఓ ట్రాక్టర్ దెబ్బ తిన్నాయి. బారాచట్టి ప్రాంతంలో రోడ్డు పనులు నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. రాత్రి పదిన్నర ప్రాంతంలో వచ
మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోలు ఘాతుకానికి తెగబడ్డారు. కుర్ఖేడాలో రోడ్డు నిర్మాణాలకు వినియోగించే 27 వాహనాలకు నిప్పు పెట్టి కాల్చివేశారు. రూ.10 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రచారం నిర్వహించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవీని మావోయిస్టులు మందుపాతరతో హత్య చేసిన విషయం తెలిసిందే. మాండవీ లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగించుకుని బచేలి నుంచి కువకొండకు వెళ్తుండగా..జరిగిన ఈ దాడిలో మా
విశాఖ ఏజెన్సీలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు వ్యూహ రచన చేశారు.
ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా బస్తర్ అటవీప్రాంతం కాల్పులతో దద్దరిల్లింది. బీమాపురంలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు.
తూర్పుగోదావరి జిల్లాలోని చింతూరులో మావోయిస్టులు రెచ్చిపోయారు.