Home » Maoists
Chhattisgarh Encounter : చత్తీస్ఘడ్ ఎన్ కౌంటర్ నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్ చత్తీస్ ఘడ్, బీజాపూర్ సుక్మా జిల్లా సరిహద్దుల్లో శనివారం మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగిన నేపధ్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు అలర�
మహారాష్ట్రలోని గడ్చిరోలీ జిల్లాలో సోమవారం ఉదయం భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు మవోయిస్టులు మరణించారు.
BSF personnel detonated bombs : ఏవోబీలో భద్రతా దళాలకు పెనుముప్పు తప్పింది. మావోయిస్టులు అమర్చిన బాంబులను బీఎస్ఎఫ్ సిబ్బంది పేల్చివేసింది. మావోయిస్టుల ఏరివేత కోసం ఆంధ్రా-ఒడిశా బోర్డర్లో గాలింపు చర్యలు చేపట్టిన భద్రతా దళాలకు పెను ప్రమాదం తప్పింది. ఒడిశాలోని �
Mamata Banerjee మరో మూడు నెలల్లో వెస్ట్ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న తరుణంలో విమర్శలు-ఆరోపణలు..సవాళ్లు-ప్రతిసవాళ్లతో బెంగాల్ రాజకీయం వెడెక్కింది. బీజేపీ-తృణముల్ మధ్య మాటల యుద్దం ఇప్పటికే తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చే�
maoist sympathizers arrested : ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో నలుగురు మావోయిస్టు సానుభూతి పరులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా కేంద్రంలోని ఏఎస్పీ కార్యాలయంలో ఏఎస్పీ సాయి చైతన్య, ఓఎస్డీ శోభన్ కుమార్తో కలిసి పట్టుబడిన వారి వివరాలు సోమవారం వివరించార�
maoists : మంగపేటలో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించిన ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు ములుగు ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. పోస్ట్మార్టం అనంతరం మృతదేహాలను మార్చురీలో భద్రపరిచారు. అయితే ఎదురుకాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల వి
telangana state dgp : ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో హై టెన్షన్ నెలకొంది. ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో డీజీపీ మహేందర్రెడ్డి పర్యటిస్తున్నారు. వాజేడు – వెంకటాపురం సీఆర్పీఎఫ్ క్యాంప్లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పోలీస్ ఉన్నతాధికారుల సమా�
Telangana Encounter : ఆసిఫాబాద్ ఎన్కౌంటర్తో ఉత్తర తెలంగాణలో అలజడి కొనసాగుతోంది. మావోయిస్టుల కిట్బ్యాగులలో దొరికిన వివరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 15మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉట్నూర్, సిర్పూర్కు చెందిన 11మంది, తిర
ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం రేపుతున్నాయి. 20 మంది పోలీసులకు సహకరిస్తూ..ఇన్ఫార్మర్లుగా పని చేస్తున్నారని… త్వరలోనే వారిని చంపేస్తామంటూ మావోయిస్టులు ప్రెస్నోట్ జారీ చేశారు. మలంగీర్ ఏరియా కమిటీ కార్యదర్శి సోమం�
తెలంగాణలో మావోయిస్టుల కదలికలపై పోలీసు శాఖ ఫోకస్ పెట్టింది. మావోయిస్టుల ఆచూకీ చెప్పిన వారికి పోలీసు శాఖ నజరానా ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వ్యక్తికి రూ.5 నుంచి రూ.10లక్షలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. మావోయిస్టు నేతలు ఆజాద్, వెంకటేశ్, భద్రు, స�