Home » Maoists
చత్తీస్ఘడ్ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు మావోయిస్టులు (కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా). అయితే, చర్చల ప్రక్రియ కొనసాగాలంటే తాము విధించే కొన్ని షరతులకు అంగీకరించాలని కోరారు.
మావోయిస్టుల దాడికి సంబంధించి వచ్చిన సమాచారాన్ని నిఘా అధికారులు నాలుగు రాష్ట్రాల అధికారులకు పంపించారు. కేసు తీవ్రత దృష్ట్యా నాలుగు రాష్ట్రాల పోలీసులు మరింత అప్రమత్తంగా ఉంటూ.. తగిన వ్యూహాన్ని రచించే పనిలో నిమగ్నమయ్యారని కేంద్ర నిఘా వర్గాల�
అర్ధరాత్రి 12 గంటలకు కొత్తూరు వద్ద మావోయిస్టులు బస్సును అడ్డగించి ప్రయాణికులను కిందకు దించి బస్సుపై డీజిల్ పోసి తగలబెట్టారు. ప్రయాణికులు భయాందోళనకు గురై సర్వేల గ్రామంలో కొంతమంది ఇళ్లలో తలదాచుకొని ఈరోజు ఉదయం చింతూరు చేరుకున్నారు.
చత్తీస్ గఢ్ లో మావోయిస్టులు ఘాతకానికి తెగబడ్డారు. నారాయణ్పూర్ జిల్లా సోన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందు పాతర పేల్చారు.
ఒకప్పుడు నక్సల్స్ కార్యకలాపాలు విస్తృతంగా జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వం, పోలీసుల చొరవతో ఉద్యమం పూర్తిగా తుడిచి పెట్టుకుపోయిందనుకుంటున్న సమయంలో మావోయిస్టుల కదలికలు ఆంద
ఛత్తీస్గఢ్లో ఇటీవల ఇంజనీర్ అశోక్ పవార్, కార్మికుడు ఆనంద్ యాదవ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలిసిన అశోక్ పవార్ భార్య సోనాలీ పవార్ తీవ్ర ఆవేదనకు గురైంది.
ఒడిషా రాష్ట్రంలోని కలహండిలో దారుణం జరిగింది. భద్రతా దళాలు లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన బాంబు పేలి ఒక జర్నలిస్టు మరణించాడు.
ములుగు జిల్లా వెంకటాపురం మండల కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
తెలంగాణ, చత్తీస్గఢ్ సరిహద్దులో...ములుగు జిల్లా వెంకటాపురం మండలం కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో ఈరోజు మవోయిస్టులకు భద్రతా దళాలకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
పోలీసు ఇన్ ఫార్మర్ అనే నెపంత 28 ఏళ్ళ యువకుడిని మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన చత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది.