Home » Maoists
వీటి నుంచే మావోయిస్టులు వచ్చి నిన్న భద్రతా బలగాలపై ఎదురు కాల్పులు జరిపి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పైడిగూడెం గ్రామంలో సెల్ ఫోన్ టవర్ ను తగలబెట్టేందుకు మావోయిస్టులు ప్రయత్నించారు. భారత్ బంద్ ను విజయవంతం చేయాలని కరపత్రాలు వదిలారు.
శుక్రవారం జరుగబోయే భారత్ బంద్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. బీజేపీని గద్దే దించాలని పిలుపునిచ్చారు.
మావోయిస్టుల క్యాంపుల్లో పోలీసులు భారీగా పేలుడు పదార్ధాలను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతూనేవున్నాయి.
ఘటనాస్థలిలో ఏకే 47, ఎస్ఎల్ఆర్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మొహల్లా మాన్ పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
పోలీసులకు సహకరిస్తే హతమారుస్తామని వ్యాాపారులను మావోయిస్టులు హెచ్చరించారు.
దీపక్ రావుని అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఎమ్మెల్యే చందర్ కు మావోయిస్టులు బహిరంగ లేఖ విడుదల చేయగా, తాజాగా మేయర్ కు మాత్రం గుర్తు తెలియని వ్యక్తులు వార్నింగ్ లెటర్ పంపారు.
Professor Haragopal : మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందంటూ కేసు నమోదు చేసిన పోలీసులు.
Maoists : 90 RDX బండిల్స్, 500 డిటోనేటర్లతో పాటు బొలెరో, ట్రాక్టర్, రెండు బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టు దళాలకు ఎవరైనా సహకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.