Home » Marri Rajasekhar
రాజీనామా చేసి 13 నెలలైనా ఆమోదించకుండా మా హక్కుల్ని ఛైర్మన్ కాలరాస్తున్నారని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి మండిపడ్డారు.
టీడీపీలో చేరబోతున్న ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు ఎవరెవరు? ఎందుకు వైసీపీని వీడుతున్నారు? కారణం ఏంటి?
Marri Rajasekhar : మాజీ వైసీపీ నేత, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.
ఇప్పటివరకు మర్రి రాజశేఖర్తో కలిపి.. ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు.
శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ రాజీనామా చేశారు.
ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలు ఛైర్మన్ దగ్గర పెండింగ్లో ఉన్నాయి.
టీడీపీలో అయితే మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఉన్నారని అంటున్నారు. సో జనసేనలో చేరితే బాగుంటుంది అన్న చర్చ కూడా ఉందట.