Home » medak
ఫేక్ ప్రకటనలతో ఊరించి చీట్ చేస్తున్నారు.
కేసీఆర్ ను తిట్టడమే రేవంత్ రెడ్డి అజెండా అని ధ్వజమెత్తారు.
ఆ రెండు జిల్లాల్లో ప్రజలను బర్డ్ ఫ్లూ భయాందోళనకు గురిచేస్తోంది. ఏకంగా 8వేల కోళ్లు మృత్యవాత పడటంతో..
స్థానిక సంస్థల ఎన్నికలు కూడా మరింత ఆలస్యం కావడంతో ఈ గ్యాప్ లోనే చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు.
మారిన పరిస్థితుల్లో త్రిముఖ పోటీ ఉండేలా కనిపిస్తోంది. మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
మృతులు పాముబండ తండా వాసులుగా పోలీసులు గుర్తించారు.
మాజీ సీఎం, ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నేత కాబట్టి మంత్రులతో సమానంగా హోదా కల్పించాలని నిబంధనలు చెబుతున్నాయని అంతా గుర్తు చేశారు.
ఈ ఇద్దరు లీడర్లు బీఆర్ఎస్కు భిన్నంగా ఢీ అంటే ఢీ అంటూ అధికారులకు చుక్కలు చూపిస్తుండటమే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్టాపిక్గా మారింది.
అనేక ఒడిదొడుకులు, మరెన్నో ఎదురుదెబ్బలు, ఇబ్బందులన్నింటికి ఎదురీది తనదైన శైలిలో దూసుకుపోతున్న మెదక్ ఎంపీ రఘునందన్ రావుతో 10టీవీ వీకెండ్ ఇంటర్వ్యూ..
కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మన జిల్లాను మనం పోగొట్టుకోవడమే. ఉన్న జిల్లాలను పోగొట్టడానికే కాంగ్రెస్ కుట్ర చేస్తోంది.