Home » medak
ఎన్నికల శంఖారావం
సంతానం కలగకపోవడం, భవిష్యత్ లో పిల్లలు పుట్టరేమోనన్న మనస్తాపంతోపాటు అప్పులు అధికమవ్వడంతో దంపతులు మానసికంగా కుంగిపోయారు. ఈ నేపథ్యంలో జులై 8వ తేదీన దంపతులిద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
Eatala Rajender : కేసీఆర్ పై ప్రతీకారం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. ప్రజాక్షేత్రంలో కేసీఆర్ అంతు చూస్తాం. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో రూ.600 కోట్లు
శశిధర్ చేరికను డీసీసీ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి వ్యతిరేకిస్తున్నారు.
మృతులు ఆర్మూర్ మండలం ఏలూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఆర్మూర్ నుండి గజ్వేల్ కు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
బీఆర్ఎస్ కంటే ముందు 60 ఏళ్లు కాంగ్రెస్, తెలుగు దేశం వాళ్లు పాలించారు. అయితే, తెలంగాణ అభివృద్ధి చెందలేదు. కానీ, సీఎం కేసీఆర్ తెలంగాణ దశ, దిశ మార్చారు. ప్రతిపక్షాలు సింగూరు జలాలు మెదక్ హక్కు అని ఎన్నికల కోసం వాడుకున్నాయి.
మెదక్ జిల్లా టేక్ మాల్ మండలం వెంకటాపురంలో సజీవ దహనం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. సినిమా కథను తలదన్నేలా విధంగా మర్దర్ కథన నడిపాడు ధర్మానాయక్. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన మేనల్లుడితో కలిసి ఓ వ్యక్తిని హత్య చేశారు.
మెదక్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులపై కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు మృతి చెందారు. గాయపడ్డ మరో ముగ్గురు కార్మికులను ఆస్పత్రికి తరలించారు.
మెదక్కు చెందిన మెడికల్ స్టోర్స్ యజమాని ప్రభాకర్ కుమారుడు రాఘవేంద్ర, ఏపీలోని పార్వతీపురం ప్రాంతానికి చెందిన కోటేశ్వరరావు కుమార్తె ఉష ప్రేమించుకున్నారు. ఇరువురు తల్లిదండ్రులను ఒప్పించారు. ఈనెల 11న అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.
మెదక్ జిల్లా రామాయంపేట కు చెందిన తల్లీ, కొడుకు ఆత్మహత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమ చావుకు ఏడుగురు కారణమని చెపుతూ సెల్ఫీ వీడియో విడుదలచేసి తల్లి