Home » meets
భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనాతో భారత పారిశ్రామిక దిగ్గజం..ఆదానీ గ్రూప్ చైర్మన్ గౌతం ఆదానీ భేటీ అయ్యారు.
బుధవారం బేగంపేట విమానాశ్రయం నుంచి పట్నాలోని జయప్రకాశ్ నారాయణ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేసీఆర్.. నేరుగా బీహార్ సీఎం నితీశ్ కార్యాలయానికి వెళ్లారు. కేసీఆర్కు బీహార్ సీఎం నితీశ్ కుమార్తో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజశ్వీ యాదవ్ ఘన స్వాగతం
కొద్ది రోజుల క్రితమే బీజేపీకి బైబై చెప్పి రాష్ట్రీయ జనతా దళ్ పార్టీతో కలిసి నితీశ్ నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ప్రతిపక్ష నేత తేజశ్వీ యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుతానికైతే ఇరు నేతలు బీజేపీకి తీవ్ర వ్యతిరేకుల
అమిత్ షా - జూ.ఎన్టీఆర్ కలయిక .. పెను సంచలనమే
ప్రధాని మోడీతో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ భేటీ అయ్యారు. గవర్నర్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఏపీ కేబినెట్ విస్తరణలో భాగంగా నెల్లూరు వైసీపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భేటీ కావటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ లో ఆసక్తిక భేటీ చోటుచేసుకుంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో బ్రదర్ అనిల్ కుమార్ భేటీ అయ్యారు.
Rahul Gandhi దేశ రాజధానిలో ఆదివారం అత్యాచారం, హత్యకు గురైన 9 ఏళ్ల చిన్నారి కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పరామర్శించారు. ఉదయాన్నే బాధితురాలి ఇంటి వెళ్లిన రాహుల్..చిన్నారి కుటుంబసభ్యులతో కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కేసు
బెంగాల్ ఎన్నికల్లో అఖండ విజయం తర్వాత తొలిసారిగా ఐదు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మమతా బెనర్జీ ఇవాళ(జులై-28,2021)కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని కలిశారు.
జమ్మూకశ్మీర్ భవిష్యత్పై కొద్దికాలంగా కేంద్రం వద్ద సమాలోచనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు ఇదే అంశంపై సమావేశాలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ గురువారం మరోసారి కశ్మీర్కు చెందిన అఖిలపక్ష నేతలతో సమావేశం కానున్నారు. మ�