meets

    బాబ్రీ కేసు విచారణ…అద్వానీని కలిసిన అమిత్ షా

    July 22, 2020 / 09:33 PM IST

    కేంద్ర హోంమంత్రి అమిత్ షా…బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీతో సమావేశమయ్యారు. న్యూఢిల్లీలోని అద్వానీ నివాసానికి బీజేపీ నేత భూపేందర్ యాదవ్‌తో కలిసి వెళ్లిన ఆయన 30 నిమిషాలపాటు చర్చలు జరిపారు. ఆగస్ట్ 5న అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ భూమిపూ

    మోడీతో సమావేశమైన నిర్మలా…వలస కూలీల కోసం ప్రత్యేక ప్యాకేజీ!

    April 16, 2020 / 07:58 AM IST

    భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో ఇవాళ(ఏప్రిల్-16,2020)ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కేంద్రఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. లాక్ డౌన్ కారణంగా పూర్తిస్థాయిలో పలు రంగాలు పనిచేయకపోవడం వల్ల ప్రస�

    ఆశీర్వదించండి…అమిత్ షా,నడ్డాని కలిసిన బండి సంజయ్

    March 12, 2020 / 03:52 PM IST

    కొత్తగా తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన బండి సంబయ్ కుమార్ గురువారం(మార్చి-12,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. అమి

    టీడీపీకి బిగ్ షాక్ :సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన కరణం వెంకటేష్

    March 12, 2020 / 01:49 PM IST

     ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత,చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఇవాళ(మార్చి-12,2020)ఏపీ సీఏం జగన్ ను కలిశారు. తాడేపల్లిలోని సీఏం నివాసానికి కరణం బలరాం,ఆయన కుమారుడితో కలిసి వెళ్లారు. సీఎంని బలరాం కలిసిన సమయంలో ఆయన వెంట మంత్రి బాలినేని శ్�

    బిగ్ బ్రేకింగ్ : సీఎం జగన్‌తో ముఖేష్ అంబానీ భేటీ

    February 29, 2020 / 10:29 AM IST

    ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో ప్రముఖ వ్యాపార వేత్త రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భేటీ అయ్యారు. 2020, ఫిబ్రవరి 29వ తేదీ శనివారం తాడేపల్లిలోని సీఎం నివాసంలో ఈ సమావేశం జరుగుతోంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు అంశంపై వీరిద్దరూ చర్చిస్తున్నట్లు

    సీఎం జగన్‌తో నిర్మాతల భేటీ..కారణం ఏంటంటే

    February 26, 2020 / 03:15 PM IST

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సినీ పరిశ్రమపై దృష్టి సారించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ టాలీవుడ్ రంగానికి చెందిన ప్రముఖులతో భేటీలు నిర్వహించారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నారు. ఇండస�

    రాష్ట్రపతి భవన్ లో విందు… ట్రంప్ తో కేసీఆర్ ముచ్చట్లు

    February 25, 2020 / 03:09 PM IST

    తొలిసారిగా భారత పర్యటనకు విచ్చేసిన అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఇవాళ(ఫిబ్రవరి-25,2020)రాత్రి ఘనమైన విందు ఏర్పాటు చేశారు. కోవింద్ విందులో పాల్గొనేందుకు సతీమణితో కలిసి రాష్ట్రపతి భవన్ కు చేరుకు�

    వైట్ డ్రెస్‌లో మెలానియా ట్రంప్..ఆకుపచ్చ బట్ట ఏంటీ 

    February 24, 2020 / 01:33 PM IST

    మెలానియా ట్రంప్ వైట్ డ్రెస్‌లో మెరిసిపోయారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కుటుంబసభ్యులు 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ఉదయం అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చారు. అందులో నుంచి ట్రంప్..ఆయన సతీమణి మెలానియా కిందకు దిగుతున్నారు. అందరి దృష్టి వారు వేసుక

    కాంగ్రెస్,ఎన్సీపీలతో విబేధాలు….మోడీని కలిసిన ఉద్దవ్

    February 21, 2020 / 12:50 PM IST

    శివసేన చీఫ్, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇవాళ(ఫిబ్రవరి-21,2020)తన కుమారుడు ఆదిత్యతో కలిసి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. అయితే కొన్నిరోజులుగా మహాప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్,ఎన్సీపీలతో శివసేనకు….ఎన్ పీఆర్,ఎన్ఆర్

    బీజేపీలో చేరుతారా..? : ప్రధాని మోడీని కలిసిన మోహన్ బాబు

    January 6, 2020 / 07:50 AM IST

    సినీ నటుడు మోహన్ బాబు ప్రధాని మోడీని కలిశారు. సోమవారం(జనవరి 6,2020) ప్రధానిని కలిశారు. అరగంటకు పైగా ప్రధానితో చర్చలు జరిపారు. మోహన్ బాబుతో పాటు కొడుకు

10TV Telugu News