Home » meets
శంషాబాద్లో వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి అత్యాచారం, హత్యపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు స్పందిస్తున్నారు. ఘటనను ఖండిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చే�
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ను సీఎం జగన్ కలవనున్నారు. 2019, నవంబర్ 18వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12.30గంటలకు ఈ సమావేశం జరుగనుంది. ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాల క్రమంలో గవర్నర్ను జగన్ కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల�
ప్రపంచంలోనే పెట్టుబడులు పెట్టేందుకు భారత్..అత్యంత అనువైన దేశమని ప్రధాని మోడీ తెలిపారు. భారత్ అత్యంత ఉదార ఆర్థిక వ్యవస్థ అని, అపరిమితమైన అనుకూలతలు, అసంఖ్యాకమైన అవకాశాలున్నాయని అన్నారు. ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని భారత్లోపెట్టుబడులు పెట�
ఆర్టీసీ కార్మికుల సమ్మె 37వ రోజుకు చేరుకుంది. 2019, అక్టోబర్ 05వ తేదీ నుంచి సమ్మె కొనసాగుతోంది. ఇటు ప్రభుత్వం, అటు కార్మికులు మెట్టు దిగడం లేదు. కోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. ప్రభుత్వానికి పలు ఆదేశాలు జారీ చేసింది. కార్మికులు మాత్రం రోజుకో ఆంద
మహారాష్ట్రలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయంగా కన్పిస్తోంది. సీఎం సీటు విషయంలో బీజేపీ-శివసేన మధ్య గ్యాప్ ఏర్పడిన సమయంలో ఇవాళ(నవంబర్-6,2019)శివసేన ముఖ్యనాయకుడు సంజయ్ రౌత్ ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ని కలిశారు. పవార్ నివాసాని�
తన అంతిమ శ్వాస వరకు పార్టీని నడుపుతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన బెంబేలెత్తే వ్యక్తిని తాను కాదని చెప్పారు. సీఎం కావాలనే పగటి కలలను తాను కనలేదన్నారు. తన ఒక్కడి గుర్తింపు, విజయం ఎప్పుడూ కోరుకో
కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి తీహార్ జైలుకు వచ్చారు. జైల్లో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్తో మాట్లాడటానికి 2019, అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఉదయం అక్కడకు వచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అంశాలు..తదితర వాటిపై చర్చిం�
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్మికులు చేపడుతున్న సమ్మె 12వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో దాఖలైన పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్టోబర్ 16వ తేదీ బుధవారం సాయంత్రం సీఎం కేస�
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై కేంద్ర పెద్దలతో సమావేశమై చర్చించేందుకు ఆయన ఢిల్లీకి వచ్చారు. అక్టోబర్ 05వ తేదీ శనివారం సాయంత్రం 4.30గంటలకు మోడీతో జగన్ భేట
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని తెలంగాణ సీఎం కేసీఆర్..కలిశారు. రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీకి..అభినందనలు తెలిపారు. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులతో కేసీఆర్ భేటీలు నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4.30గంటలక