meets

    కేసీఆర్ ఢిల్లీ టూర్ : షాతో ముగిసిన సమావేశం

    October 4, 2019 / 09:14 AM IST

    తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ కొనసాగుతోంది. కేంద్ర పెద్దలతో వరుస భేటీ జరుపుతూ బిజీ బిజీగా గడుపుతున్నారు. అక్టోబర్ 04వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో..సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశం సుమారు 40 నిమిషాల పాటు జరిగింది.

    క్రికెట్‌లో సంస్కరణలు : కేటీఆర్‌ను కలిసిన అజారుద్దీన్

    September 28, 2019 / 05:55 AM IST

    తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ను ప్రముఖ క్రికెటర్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కలిశారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో గెలిచినందుకు కేటీఆర్ ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. మర్యాదపూర్వకంగా ఈ భేటీ జరిగింది. సెప్టెంబర్ 28వ తేదీ శనివారం బుద్ధభవన్&nbs

    సోనియాతో ఆప్ రెబల్ ఎమ్మెల్యే భేటీ

    September 3, 2019 / 10:22 AM IST

    త్వరలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో ఆప్ రెబల్ ఎమ్మెల్యే ఇవాళ(సెప్టెంబర్-3,2019)భేటీ అయ్యారు. ఇప్పటికే ఆప్‌ అధిష్టానంపై కోపంగా ఉన్న అల్కా.. తన రాజకీయ భవిష్యత్‌పై దృష్టి సారించారు. త్వరలోనే కాంగ్రెస్ లో చే

    కుల్ భూషణ్ ని కలిసిన భారత అధికారి

    September 2, 2019 / 10:45 AM IST

    పాక్  జైల్లో మగ్గుతున్న ఇండియన్ నేవీ మజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ను భారత డిప్యూటీ హైకమిషనర్‌ గౌరవ్‌ ఆహ్లూవాలియా కలిసారు. అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశాలతో జాదవ్‌ను కలిసేందుకు పాకిస్తాన్‌ అనుమతి ఇచ్చింది. 2017 తర్వాత తొలిసారిగా భారత అధికార�

    జైట్లీ కుటుంబసభ్యులను పరామర్శించిన మోడీ

    August 27, 2019 / 06:47 AM IST

    మూడు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేరుగా అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యలను పరామర్శించారు. జైట్లీకి నివాళులర్పించారు. మోడీ వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ఉన్నారు. అనారో

    ట్రంప్ ని కలిసిన సునీల్ గవాస్కర్

    August 23, 2019 / 04:20 PM IST

    టీమిండియా దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. న్యూయార్క్‌లోని ట్రంప్‌ బెడ్‌మినిస్టర్‌ గోల్ఫ్‌ కోర్స్‌లో ట్రంప్‌తో గావస్కర్‌ భేటీ అయ్యారు. ఓ ఛారిటీ ఫౌండేషన్‌ ద్వారా నిర్వహిస్తున్�

    చంద్రగిరిలో రీ పోలింగ్ ఎలా పెడతారు : ఈసీకి టీడీపీ కంప్లయింట్

    May 16, 2019 / 12:22 PM IST

    చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదుచోట్ల రీపోలింగ్ కు ఆదేశించడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. విచారణ జరపకుండా..వైసీపీ ఫిర్యాదుతో రీపోలింగ్ కు ఆదేశించడంపై నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తోన్నారు. ఈమేరకు టీడీపీ నేతలు సీఎం రమేష్, కంభంపాటి రామ్మోహన్ సీఈస�

    పోలవరం రచ్చ : గవర్నర్‌‌కు కేవీపీ వినతిపత్రం

    May 16, 2019 / 07:03 AM IST

    తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ KVP రామచంద్రరావు కలిశారు. మే 16వ తేదీ గురువారం రాజ్ భవన్‌కు వచ్చిన కేవీపీ గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తర్వాత సమావేశానికి సంబంధించిన విషయాలను ఆయన మీడియాకు తెలి

    అద్వానీ,జోషిలతో సమావేశమైన అమిత్ షా

    April 8, 2019 / 04:10 PM IST

    బీజేపీ వ్యవస్థాపక సభ్యులు ఎల్ కే అద్వానీ,మురళీ మనోహర్ జోషిలను వేర్వేరుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కలిశారు.ఈ ఎన్నికల సమరంలో వారిని చెప్పా చేయకుండా, అమర్యాదకరంగా పార్టీకి, పోటీకి దూరం చేశారని విపక్షాలు ఆరోపణలు చేస్తోన్నసమయంలో ఆ అగ్ర�

    టీడీపీనే డేటా దొంగతనం చేసింది : ఢిల్లీ ఈసీకి బీజేపీ కంప్లయింట్

    March 8, 2019 / 07:02 AM IST

    డేటా చోరీపై టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే ఇందులో బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. ఆ పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఏపీకి సంబంధించిన బీజేపీ నేతలు ఢిల్లీ బాట పట్టారు. మార్చి 08వ తేదీ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో వారు భేట�

10TV Telugu News