meets

    CM Stalin Meets PM Modi : మోదీని కలిసిన స్టాలిన్

    June 17, 2021 / 08:53 PM IST

    తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు.

    రజనీతో కమల్ భేటీ…తలైవా మద్దతిస్తారా?

    February 20, 2021 / 05:04 PM IST

    kamal haasan:తమిళ నాడులో రాజకీయం వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు రోజులు దగ్గరపడుతున్న సమయంలో ప్రముఖ నటుడు, మక్కల్​ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్​హాసన్ శనివారం సూపర్​స్టార్​ రజనీకాంత్​​తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. చెన్నై పోయస్ గార్డెన్ లోన�

    ఢిల్లీ ర్యాలీ మృతుడి సంతాప సభకు ప్రియాంక గాంధీ

    February 4, 2021 / 05:56 PM IST

    Priyanka Gandhi సాగు చట్టాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనల్లో భాగంగా జనవరి 26న జరిగిన ట్రాక్టర్​ ర్యాలీలో మరణించిన నవ్రీత్​ సింగ్​ కుటుంబాన్ని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. యూపీలోని రాంపుర్​ జిల్లా దిబ్​దిబా గ్రామంలో అతని కుటుంబం ఏ�

    రైతులు, కార్మికుల ఎదుట ఏ శక్తి నిలవదు, చట్టాలను వెనక్కి తీసుకోవాలి – రాహుల్

    December 24, 2020 / 02:21 PM IST

    Congress delegation meets President : రైతులు, కార్మికుల ఎదుట ఏ శక్తి నిలవదని, కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, రైతులు చేస్తున్న ఆందోళనపై ఆయన రాష్ట్రపతి రామ్ �

    సీఎం కేసీఆర్‌కు మంత్రి షెకావత్ లేఖ..ప్రస్తావించిన అంశాలు

    December 14, 2020 / 06:27 AM IST

    Central Minister Shekhawat letter : కాళేశ్వరం మూడో టీఎంసీ తరలింపునకు సంబంధించిన పనులతో సహా, గోదావరిపై తెలంగాణ చేపడుతున్న ఏడు ప్రాజెక్టులపై… డీపీఆర్‌ లేకుండా ముందుకు వెళ్లరాదని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సూచించారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆ�

    Yes Or No మాత్రమే…రైతు లీడర్లతో అమిత్ షా భేటీ

    December 8, 2020 / 10:57 PM IST

    Amit Shah Meets Farmer Groups రైతుల భారత్ బంద్ తో కేంద్రం ఒక మెట్టు దిగొచ్చింది.నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేస్తోన్న ఆందోళనలు విరమింపచేసేందుకు రైతు లీడర్లతో బుధవారం(డిసెంబర్-9,2020) ఆరో దశ చర్చలకు కేంద్రం సిద్దమైన నేపథ్యంలో చర్చలకు

    కేంద్ర మంత్రితో రైతుల బృందం భేటీ…నూతన వ్యవసాయ చట్టాలకు మద్దతు

    December 7, 2020 / 11:29 PM IST

    Narendra Singh Tomar నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కొద్ది రోజులుగా పెద్దగా ఎత్తున ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రం నుంచి సరైన స్పందన రాకపోవడంతో డిసెంబర్-8న భారత్ బంద్ కు రైతులు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, భారత్ బంద్ క�

    అచ్చెన్న చాలా ధైర్యవంతుడు -బాబు

    September 3, 2020 / 07:00 AM IST

    అక్రమ కేసులకు భయపడి ప్రభుత్వానికి తలొగ్గే సమస్యే లేదని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మున్ముందు కూడా పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అచ్చెన్నాయుడ�

    సొంతగూటికి పైలెట్! కీలక సమయంలో .రాహుల్, ప్రియాంకతో సమావేశమైన సచిన్

    August 10, 2020 / 05:28 PM IST

    రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి వచ్చేందుకు పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు. గతనెలలో సచిన్ పైలట్‌తో పాటు 18 మంది రెబల్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌పై తిరుగుబావుటా ఎగరేసిన విషయం తెలిసిందే. రా

    కేంద్రంపై సీఎం కేసీఆర్ గరం గరం

    July 31, 2020 / 02:25 PM IST

    రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తప్పుపట్టారు. కృష్ణా – గోదావరి జలాల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఆగస్ట్‌ 20 తర్వాత అపెక్స�

10TV Telugu News