Home » Memantha Siddham
ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రలో సీఎం జగన్ పై దాడి జరిగింది. విజయవాడ సింగ్ నగర్ లోని గంగానమ్మ గుడి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది.
హింసను ప్రతి ప్రజాస్వామిక వాది ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
హింస, కుట్రలు, కుతంత్రాలను మాత్రమే నమ్ముకుని పిరికిపంద రాజకీయాలు చేస్తున్నారని మరోసారి నిరూపణ అయ్యింది.
ఎన్నికల ముందు దాడులు చేయించడం చంద్రబాబుకు అలవాటే అన్నారు.
చంద్రబాబు నాయుడు సీఎంగా పనిచేసిన సమయంలో ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని జగన్ ప్రశ్నించారు.
కుటుంబసభ్యులతో మాట్లాడి చర్చించి ఒక నిర్ణయానికి రండి. ఎవరి వల్ల మేలు జరిగిందనే విషయాన్ని లోతుగా ఆలోచించండి.
కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4న మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం దానిపైనే చేస్తాను.
YS Jagan: పసుపుపతిగా 2014లో మూడు పార్టీలతోనూ పొత్తు పెట్టుకుని ఎన్నో హామీలు ఇచ్చారని అన్నారు.
ఈ ఎన్నికలతో మీ కుటుంబాల భవిష్యత్తు నిర్ణయం అవుతుంది అనేది ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోండి.