Home » MI
ఐపీఎల్ 12వ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ప్లే ఆఫ్ కు వెళ్లడం దాదాపు అసాధ్యం. వాంఖడే వేదికగా సోమవారం జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లు న�
ఐపీఎల్ 2019లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడేందుకు ముంబై ఇండియన్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకుంది. టోర్నీలో 31వ మ్యాచ్ ఆడుతోన్న ఇరుజట్లలో.. తొలి విజయం అనంతరం బెంగళూరు వ�
టెన్షన్ లేదు.. ప్రశాంతంగా లక్ష్యాన్ని చేధించేశారు రాజస్థాన్ ప్లేయర్లు. 188 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రాజస్థాన్.. ఓపెనర్లు దాదాపు సగానికి పైగా ఆటను పూర్తి చేసేశారు. అజింకా రహానె(37; 21 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సు), జోస్ బట్లర్(89; 43 బంతుల్ల
సొంతగడ్డపై ముంబై బ్యాట్స్మెన్ రెచ్చిపోయారు. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ రసవత్తర పోరులో ముంబై టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగింది.
వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో తలపడేందుకు రాజస్థాన్ రాయల్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఎంచుకుంది.
సెంటిమెంట్లకు కాదేదీ అతీతం. వ్యాపారంలో, సినిమా రంగంలో, క్రీడా రంగంలో ఇలా ప్రతి రంగంలోనూ వాటి పాత్ర ప్రత్యేకమే.
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన పోరులో పంజాబ్ ముంబై వికెట్ల తేడాతో గెలుపొందింది. 198 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా ముంబై దూకుడైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకుంది. క్వింటన్ డికాక్(24), సిద్దేశ్ లాడ్(15), సూర్యకుమార్ యాదవ్(21), కీరన్ పొలార్డ్(83), ఇషాన్ కిషన్(7), హార
ముంబైలోని వాంఖడే వేదికగా జరుగుతోన్న పోరులో పంజాబ్ విజృంభించింది. టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ముంబై బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో ముంబైకు 198 పరుగుల టార్గెట్ ను నిర్దేశించారు. పంజాబ్ ఇన్నింగ్స్ ను ఓపెనర్లు కేఎల్ �
ఐపీఎల్లో భాగంగా జరుగుతోన్న 24వ మ్యాచ్లో ముంబై ఇండియన్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్లు తలపడనున్నాయి.
హైదరాబాద్ వేదికగా జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ 7 వికెట్లు నష్టపోయి 137పరుగుల టార్గెట్ నిర్దేశించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబై పరుగుల చేయడంలో తడబడింది. ఆరంభం నుంచి ముంబైను కట్టడి చేస్తూ వచ్చిన హైదరాబాద్ చివరి 2 ఓవర్లలో 39 పరుగులు సమర్