Home » middle class
ఆచంట : ప్రతీ మధ్య తరగతి కుటుంబానికి రూ.10లక్షలు ఆరోగ్య బీమాను కల్పిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆచంట ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. దిగువ మద్య తరగతి కుటుంబంలో పుట్టిన తనకు ఆ కష్టాలేమిటో తెలుసని..ప్రజలు ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యం ఉ�
ఢిల్లీ : త్వరలో ఎన్నికలు…ఈ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే విధంగా మోడీ ప్రభుత్వం బాణం ఎక్కు పెట్టింది. తాత్కాలిక బడ్జెట్లో ఓటర్లపై వరాల జల్లు కురిపించేసింది. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్లో పీయూష్ గోయల్ ఎన్నికలల బడ్జెట్ ప్రవేశ పెట్టారు. బడ�
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ని కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎదుట ప్రవేశ పెట్టింది. అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటుండడంతో తాత్కాలిక మంత్రి హోదాలో మంత్రి పీయూష్ గోయల్ ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవార�
కేంద్ర బడ్జెట్ లో ఉద్యోగులకు గుడ్ చెప్పారు. వ్యక్తిగత ఆదాయ పన్ను పరిమితిని పెంచారు. రూ.5 లక్షల వార్షిక ఆదాయం ఉన్నవారు ఇక నుంచి ఇన్ కం ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అదే విధంగా ఏడాది జీతం రూ.6.50 లక్షలుగా ఉన్న వారు సైతం.. బీమా, పెన్షన్ ఫండ్స్ లో
న్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల సైరన్ కొద్ది రోజుల్లో మోగనుంది. దీనిని క్యాష్ చేసుకొనే పనిలో కేంద్ర ప్రభుత్వం పడిపోయింది. అన్నివర్గాల వారిని ఆకట్టుకొనే విధంగా..ఓటర్లను ఆకర్షించే విధంగా తాత్కాలిక బడ్జెట్ 2019-20ని ప్రవేశ పెట్టింది. ఫిబ్రవరి 01వ తేదీన
న్యూఢిల్లీ : జీఎస్టీలో వస్తుందని అనుకున్న డబ్బు అంతగా రాలేదు…దేశంలో పలు పరిణామాలు ప్రభుత్వానికి ఆందోళనకరంగా మారుతున్నాయి..కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను చక్కగా ఉప�
ఢిల్లీ : రెండేళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని మంత్రి పీయూష్ గోయాల్ వెల్లడించారు. 2019-20 సంవత్సరానికి ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం పార్లమెంట్లో తాత్కాలిక బడ్జెట్ని పీయూష్ గోయల్ ప్రవేశ పెట్టారు. అనారోగ్య కారణాల వల్ల జైట్లీ బడ్జెట్ ప్రవేశ �
న్యూఢిల్లీ : మరికొద్ది గంటల్లో మోడీ సర్కార్ తన ఆఖరి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. ఇది పేరుకి బడ్జెట్ అయినా..కేవలం కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకూ చేసే పద్దుల కేటాయింపుగానే భావించాలి. అయినా రైతులకు ప్రోత్సాహకాలు ఉంటాయని, వ్యక్తిగత పన్ను శ్లాబు�