-
Home » mining
mining
నాగర్ కర్నూల్ జిల్లా మైలారంలో ఉద్రిక్తత..
దీంతో అలర్ట్ అయిన పోలీసులు రాత్రికి రాత్రి కొంతమంది గ్రామస్తులను అరెస్ట్ చేశారు.
Haryana : డీఎస్పీని హత్య చేసిన ట్రక్కు డ్రైవర్ అరెస్ట్.. ఎన్కౌంటర్లో దిగిన బుల్లెట్
హర్యానాలో ఈరోజు ఉదయం డీఎస్పీ సురేంద్ర సింగ్ బిష్ణోయ్ పైకి ట్రక్కు ఎక్కించి హత్య చేసిన డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
Peddi Reddy Ramachandra Reddy : నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. చంద్రబాబుకు మంత్రి సవాల్
ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరుపక్షాల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది.
El Salvador Cryptocurrency : చిన్నదేశం..గొప్ప ఆలోచన..అగ్నిపర్వతాల నుంచి బిట్కాయిన్ తయారీ ఘనత
‘అగ్ని పర్వతాల ఎనర్జీ జియో థెర్మల్తో బిట్కాయిన్ తయారు చేసిన ఘనత దక్కించుకుంది ఎల్ సాల్వడర్ దేశం.క్రిప్టోకరెన్సీ మార్కెటింగ్లో బిట్ కాయిన్ ద్వారా డాలర్ల పంట పండిస్తోంది.
నిజంగా శకలాలను తేవడానికేనా? లేక మైనింగ్ కోసమా? చందమామపై చైనా ఎందుకు కన్నేసింది?
china moon mission: చందమామపైకి 40ఏళ్ల తర్వాత చైనా రాకెట్ని పంపించిన ఉద్దేశం ఏంటి..? కేవలం జాబిలిపై శకలాలను తీసుకొచ్చేందుకే యుద్ధప్రాతిపదికపై చంద్రుడిపైకి రాకెట్ని పంపిందా…? లేక మైనింగ్ కోసమా? ఈ అనుమానాలే ఇప్పుడు శాస్త్రలోకంలో కలుగుతున్నాయ్. చందమామ �
10టీవీ ఎఫెక్ట్ : యురేనియం తవ్వకాలు నిలిపివేత
టెన్ టీవీ ఎఫెక్ట్తో కర్నూలు జిల్లాలో యూరేనియం కోసం అన్వేషణ పూర్తిగా ఆగిపోయింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం యాదవాడ సమీపంలో యురేనియం కోసం అన్వేషణ జరుగుతున్న విషయాన్ని 10 టీవీ బయటపెట్టింది.
ప్రాణాలు తీస్తారా : యురేనియం బాధిత గ్రామాల్లో నిపుణుల బృందం
కడప జిల్లాలో యురేనియం ప్రాజెక్టుపై రగడ కొనసాగుతోంది. వరుసగా రెండోరోజు కేకే కొట్టాలలో నిపుణుల బృందం పర్యటిస్తోంది. గ్రామస్తుల్ని కలిసి వారి అభ్యంతరాలను తెలుసుకుంది. నిపుణుల బృందం ఎదుట జనం తమ గోడు వెళ్లబోసుకున్నారు. యురేనియం కోసం ప్రాణాలు త
యరపతినేని కేసు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలుగుదేశం నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అక్రమ మైనింగ్ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మైనింగ్ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. యరపతినేనిపై వ�
ఇసుక మాఫియాపై దాడులు : 10 ట్రాక్టర్లు, లారీ సీజ్
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిసర ప్రాంతాలలో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణాను రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు. బెల్లంపల్లి పట్టణం లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బంది మంగళవారం ఉదయం 6 గంటల నుం
కూలిన డ్యామ్ : 300 మంది గల్లంతు
బ్రెజిల్ :ఆగ్నేయ బ్రెజిల్ లో ఆనకట్ట కూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. మరో 300 మంది గల్లంతయ్యారు. బ్రెజిల్ లోని ప్రముఖ ఐరన్ ఓర్ మైనింగ్ కంపెనీ “వాలే” వ్యర్ధ పదార్ధాలను వేరు చేసేందుకు నిర్మించిన ఆనకట్ట కూలిపోవటంతో ఈ దుర్ఘటన జరిగింది. భారత