Home » Minister Uttam Kumar Reddy
మరొకసారి నరేంద్ర మోదీ ప్రధాని అయితే పాకిస్థాన్, రష్యా, నార్త్ కొరియా లాగా మన దేశం తయారు అవుతుందని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
కేసీఆర్పై మంత్రి ఉత్తమ్ ఫైర్
త్వరలో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాంబు పేల్చారు.
ఉత్తమ్, కేసీఆర్ మాటల యుద్ధం
పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ మిగలదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.
అసెంబ్లీలో ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్ పై ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రం..
గత ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో మేగిగడ్డ బ్యారేజీ గుండెకాయ లాంటిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కానీ..
సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నీటి పారుదల శాఖ పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు.