Home » ministers
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్యాబినెట్లో ఖాళీగా ఉన్న మిగిలిన మూడు పోస్టులు భర్తీ చేసేప్పుడు..ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రుల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయట.
కూటమి సర్కార్ ఏర్పడి 15 నెలలు కావొస్తోంది. కానీ ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల నుంచే పలువురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయిందని సీఎం చంద్రబాబుకు రిపోర్టులు అందాయట.
ఒకవేళ ఫస్ట్ టైమ్ మినిస్టర్స్గా ఉన్నవాళ్లకు కొన్ని విషయాలు తెలియకపోయినా..అమాత్యులకు బ్యూరోక్రాట్స్ సలహాలు, సూచనలు ఇవ్వడం కామన్.
24 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడా. కొందరికి నేను చెప్పిన తప్పులను అంగీకరించి సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు.
గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని మంత్రులతో చెప్పారు చంద్రబాబు.
ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలన్నారు. మరింత దూకుడు పెంచి ప్రజలతో మమేకం కావాలని..
ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్స్ తెరిచే నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయించారు.
ధర్మపురి నియోజకవర్గంలో జరిగే ఏదో ఒక అభివృద్ది పనులకు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవగా..వారంతా..
దీంతో తమ శాఖ ఉంటుందా ఉండదా అనే భయం మంత్రుల్లో కనిపిస్తోందనే ప్రచారం జోరందుకుంది.
ఈసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అలర్ట్గా ఉంటూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. ప్రజాప్రతినిధుల తరఫున పొరపాట్లు జరగకుండా చూస్తున్నారు.