-
Home » ministers
ministers
నో రెస్పాన్స్, నో కౌంటర్.. సీఎంను అపోజిషన్ టార్గెట్ చేస్తుంటే మంత్రులు, ఎమ్మెల్యేలకు పట్టట్లేదా? ఎందుకీ మౌనం?
కొందరు అమాత్యుల తీరుపై విసుగొచ్చి ఒకరిద్దరు ఎమ్మెల్యే బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెడుతున్నారు. అసెంబ్లీ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. ఖమ్మం జిల్లా మంత్రుల తీరుపై విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలుగా తాము లేకపోతే..మీకు ఆ సీట్లు, గౌర
మారకపోతే సీటు చిరిగిపోద్ది..! చంద్రబాబు, లోకేశ్ సీరియస్ వార్నింగ్..!
ఎమ్మెల్యేలు, మంత్రులతో మీటింగ్ జరిగితే చాలు..కనీసం ఒకరు ఇద్దరు మంత్రులు, ఎమ్మెల్యేల తీరును వివరిస్తూ..మిగతా వారికి వార్నింగ్లు పంపిస్తున్నారు.
ఏపీలో ఎన్నికలు.. రెడీగా ఉండండి.. మంత్రులతో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
చేసిన పనిని మీరు మీడియాకు చెప్పుకోవడంలో విఫలమవుతున్నారని మంత్రులపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఎవరైతే మాకేంటి? మంత్రులను కూడా డోంట్ కేర్ అంటున్న ఆఫీసర్లు.. కరీంనగర్ జిల్లాలో ఎందుకిలా
కరీంనగర్ జిల్లా అధికారులు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతలు చెప్పినట్లుగా నడుచుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. దీంతో అధికార పార్టీ నేతలు తమ నాయకత్వానికి మొర పెట్టుకున్నారట.
మంత్రులకు మున్సిపోల్స్ టెన్షన్..! వారిని వెంటాడుతున్న కొత్త భయం ఏంటి?
పంచాయతీ ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చిన చోట పార్టీ నేతల తప్పిదాలపై సీఎం రేవంత్ బాధ్యులపై సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి మిస్టేక్ జరిగినా తమపై ఎఫెక్ట్ పడుతుందని మంత్రులు ఆందోళన చెందుతున్నారట.
మంత్రులకే కాదు ముఖ్యమంత్రికీ తప్పని తిప్పలు..! అధికారుల తీరు సర్కార్కు హెడెక్గా మారిందా?
కొందరు సీనియర్ ఐఏఎస్లు అయితే..ఏకంగా మంత్రులను పిచ్చ లైట్ తీసుకుంటున్నారట. ఏదైనా ఫైల్ క్లియర్ చేయాలని చెప్పినా..బదిలీలు, ఇతర పనుల విషయంలో అమాత్యుల సిఫార్సులను లెక్క చేయడం లేదట.
వేటు తప్పదా? మంత్రుల తీరుపై సీఎం రేవంత్ సీరియస్.. గాడిన పెట్టేందుకు ఏం చేయబోతున్నారు?
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్యాబినెట్లో ఖాళీగా ఉన్న మిగిలిన మూడు పోస్టులు భర్తీ చేసేప్పుడు..ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రుల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయట.
ఎమ్మెల్యేల తీరు అస్సలు బాలేదన్న సీఎం చంద్రబాబు.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో..
కూటమి సర్కార్ ఏర్పడి 15 నెలలు కావొస్తోంది. కానీ ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల నుంచే పలువురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయిందని సీఎం చంద్రబాబుకు రిపోర్టులు అందాయట.
మంత్రులకే క్లాస్లు..? హాట్ టాపిక్గా ఐఏఎస్ల తీరు.. మినిస్టర్లనే డామినేట్ చేస్తున్న ఆ అధికారులెవరు..
ఒకవేళ ఫస్ట్ టైమ్ మినిస్టర్స్గా ఉన్నవాళ్లకు కొన్ని విషయాలు తెలియకపోయినా..అమాత్యులకు బ్యూరోక్రాట్స్ సలహాలు, సూచనలు ఇవ్వడం కామన్.
ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉంది, వైసీపీ కుట్రల పట్ల అలర్ట్గా ఉండాలి- మంత్రులతో సీఎం చంద్రబాబు
24 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడా. కొందరికి నేను చెప్పిన తప్పులను అంగీకరించి సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు.