-
Home » ministers
ministers
మంత్రులకు మున్సిపోల్స్ టెన్షన్..! వారిని వెంటాడుతున్న కొత్త భయం ఏంటి?
పంచాయతీ ఎన్నికల్లో తక్కువ స్థానాలు వచ్చిన చోట పార్టీ నేతల తప్పిదాలపై సీఎం రేవంత్ బాధ్యులపై సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎలాంటి మిస్టేక్ జరిగినా తమపై ఎఫెక్ట్ పడుతుందని మంత్రులు ఆందోళన చెందుతున్నారట.
మంత్రులకే కాదు ముఖ్యమంత్రికీ తప్పని తిప్పలు..! అధికారుల తీరు సర్కార్కు హెడెక్గా మారిందా?
కొందరు సీనియర్ ఐఏఎస్లు అయితే..ఏకంగా మంత్రులను పిచ్చ లైట్ తీసుకుంటున్నారట. ఏదైనా ఫైల్ క్లియర్ చేయాలని చెప్పినా..బదిలీలు, ఇతర పనుల విషయంలో అమాత్యుల సిఫార్సులను లెక్క చేయడం లేదట.
వేటు తప్పదా? మంత్రుల తీరుపై సీఎం రేవంత్ సీరియస్.. గాడిన పెట్టేందుకు ఏం చేయబోతున్నారు?
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత క్యాబినెట్లో ఖాళీగా ఉన్న మిగిలిన మూడు పోస్టులు భర్తీ చేసేప్పుడు..ఇప్పుడున్న క్యాబినెట్ మంత్రుల్లో కూడా మార్పులు చేర్పులు ఉంటాయట.
ఎమ్మెల్యేల తీరు అస్సలు బాలేదన్న సీఎం చంద్రబాబు.. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో..
కూటమి సర్కార్ ఏర్పడి 15 నెలలు కావొస్తోంది. కానీ ప్రభుత్వం వచ్చిన మొదటి ఆరు నెలల నుంచే పలువురు టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయిందని సీఎం చంద్రబాబుకు రిపోర్టులు అందాయట.
మంత్రులకే క్లాస్లు..? హాట్ టాపిక్గా ఐఏఎస్ల తీరు.. మినిస్టర్లనే డామినేట్ చేస్తున్న ఆ అధికారులెవరు..
ఒకవేళ ఫస్ట్ టైమ్ మినిస్టర్స్గా ఉన్నవాళ్లకు కొన్ని విషయాలు తెలియకపోయినా..అమాత్యులకు బ్యూరోక్రాట్స్ సలహాలు, సూచనలు ఇవ్వడం కామన్.
ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సానుకూలత ఉంది, వైసీపీ కుట్రల పట్ల అలర్ట్గా ఉండాలి- మంత్రులతో సీఎం చంద్రబాబు
24 మంది ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడా. కొందరికి నేను చెప్పిన తప్పులను అంగీకరించి సరిదిద్దుకుంటామని హామీ ఇచ్చారు.
వైసీపీ ప్రభుత్వంలో మనల్ని వేధించారని మనమూ వారిలానే వేధించటం కరెక్ట్ కాదు- సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని మంత్రులతో చెప్పారు చంద్రబాబు.
నేరస్తులకు అండగా నిలవడం ఏంటి? రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయన్న సీఎం చంద్రబాబు
ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా కావాలన్నారు. మరింత దూకుడు పెంచి ప్రజలతో మమేకం కావాలని..
రెవెన్యూ సమస్యలు వెంటనే పరిష్కారం కాకపోవడంపై సీఎం చంద్రబాబు అసంతృప్తి..
ప్రతి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్స్ తెరిచే నాటికి తల్లికి వందనం ఇవ్వాలని నిర్ణయించారు.
ఆ ఊరు పేరు చెబితేనే మంత్రులకు హడల్..! ఆ ఊరు ఏది, ఎందుకంత భయం..?
ధర్మపురి నియోజకవర్గంలో జరిగే ఏదో ఒక అభివృద్ది పనులకు మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరవగా..వారంతా..