బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గాయాలు చూసి షాకయ్యారు. ఒంటిపైనే కాదు.. బాలిక మర్మావయవాల్లోనూ గాయాలయ్యాయి. కలప భాగాల్ని ఆమె ప్రైవేట్ పార్ట్స్లో గుర్తించారు. బాలిక స్థితిపై అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు.
మహారాష్ట్రలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను ఎత్తుకెళ్లిన ఎనిమిది మంది వ్యక్తులు పన్నెండు గంటలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తనతో గొడవపడ్డ ఒక వ్యక్తిపై ప్రతీకారం తీర్చుకునేందుకు అతడి కూతురుపై హత్యాచారానికి పాల్పడ్డాడో బాలుడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతంలో గురువారం జరిగింది.
పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ ఒక యువకుడు ఆ వీడియోలు చూసి ఘాతుకానికి పాల్పడ్డాడు. పక్కింట్లో ఉండే పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం హత్య చేశాడు.
ఆటోలో ఇంటికి వెళ్తున్న బాలికపై డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. దీంతో భయపడిపోయిన బాలిక వేగంగా వెళ్తున్న ఆటోలోంచి బయటకు దూకేసింది. ఈ ఘటనలో బాలికకు గాయాలయ్యాయి.
ఢిల్లీ పరిధిలో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. బాలిక ఇంట్లోనే, వేరే గదిలో ఉంటున్న నిందితుడు బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.
మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, అత్యాచారం చేశాడు ఒక నిందితుడు. తర్వాత ఆమె గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించాడు. తర్వాత బ్యాగులో కుక్కి, అడవిలో పడేసి వచ్చాడు. అయినా, ఆ బాలిక తిరిగి ఇంటికి చేరుకుంది.
13 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసిన ఘటన చత్తీస్ గఢ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది.
ఈ ఘటన జష్పూర్ జిల్లాలో గత శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 9న బాలిక తన తండ్రితో కలిసి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అడ్డుకుని, బాలికను ఎత్తుకెళ్లారు. దగ్గర్లోని అటవీప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అప్పటికే మరో ఇద్దరు వ్
ఆరుగురు నిందితుల డీఎన్ఏ వివరాలు సేకరించాలని పోలీసులు నిర్ణయించారు. కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లతోపాటు, సాదుద్దీన్ డీఎన్ఏను కూడా పోలీసులు సేకరించాలి అనుకుంటున్నారు.