Home » minor girl
పన్నెడేళ్ల ఆటిజం బాలికపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రక్సెల్ - సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో ..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఓ పోలీస్ తీరు వివాదాస్పదంగా ఉంది. ప్రజలను కాపాడాల్సిన పోలీసే.. దారి తప్పాడు.
సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, స్నేహాలు మంచివి కాదన్నారు. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని కోరారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరి పట్టణంలో కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు.దిండోరిలో బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మ
Minor Girl Molestation : ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జైలుకి తరలించారు. బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
నిందితులు.. సబ్ఇన్స్పెక్టర్ బి శశికుమార్ (28), కానిస్టేబుళ్లు శంకర్ రాజ్పాండియన్ (32), ఎ సిద్ధార్థన్ (30), జె ప్రసాద్ (26)లపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
వాస్తవానికి ఎయిర్పోర్ట్ కు వచ్చీ రాగానే టికెట్ అడగ్గానే జోక్ చేస్తుందని ఎయిర్పోర్ట్ సిబ్బంది అనుకున్నారట. అయితే కాసేపటికి అది నిజమేనని తెలుసుకున్నారు. దీనికి ముందు పాకిస్తాన్ ప్రేమికుడు ఆమెను గట్టిగానే బ్రెయిన్ వాష్ చేశాడు
బాలికను పరీక్షించేందుకు 15 మందితో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు పరిశీలించిన అనంతరం 32 వారాలకు పైగా గర్భం దాల్చడం వల్ల మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా జస్టిస్ జియాద్ రెహమాన్తో కూడి�
బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గాయాలు చూసి షాకయ్యారు. ఒంటిపైనే కాదు.. బాలిక మర్మావయవాల్లోనూ గాయాలయ్యాయి. కలప భాగాల్ని ఆమె ప్రైవేట్ పార్ట్స్లో గుర్తించారు. బాలిక స్థితిపై అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు.
మహారాష్ట్రలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను ఎత్తుకెళ్లిన ఎనిమిది మంది వ్యక్తులు పన్నెండు గంటలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.