-
Home » minor girl
minor girl
ఆటిజం బాలికపై రైలులో లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
పన్నెడేళ్ల ఆటిజం బాలికపై ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. రక్సెల్ - సికింద్రాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలులో ..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో కీచక సీఐ..! మైనర్ బాలికను ఇంట్లోకి లాక్కెళ్లి..!
వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఓ పోలీస్ తీరు వివాదాస్పదంగా ఉంది. ప్రజలను కాపాడాల్సిన పోలీసే.. దారి తప్పాడు.
సోషల్ మీడియా స్నేహాలతో జాగ్రత్త.. మైనర్ బాలికపై లైంగిక దాడి, ఆ ఫోటోలతో బ్లాక్ మెయిల్
సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, స్నేహాలు మంచివి కాదన్నారు. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దని కోరారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.
కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరి పట్టణంలో కదులుతున్న కారులో మైనర్ బాలికపై అత్యాచారం చేశారు.దిండోరిలో బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న మ
దారుణం.. టెన్త్ విద్యార్థినిపై లైంగిక దాడి, పూజకు వెళ్లి తిరిగొస్తుండగా కిరాతకం
Minor Girl Molestation : ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జైలుకి తరలించారు. బాధితురాలికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
విహారయాత్రకు వెళ్లిన మైనర్ బాలికపై నలుగురు పోలీసు అధికారుల పైశాచికం
నిందితులు.. సబ్ఇన్స్పెక్టర్ బి శశికుమార్ (28), కానిస్టేబుళ్లు శంకర్ రాజ్పాండియన్ (32), ఎ సిద్ధార్థన్ (30), జె ప్రసాద్ (26)లపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
Rajasthan: పాకిస్తాన్లోని ప్రియుడి వద్దకు వెళ్లేందుకు ఎయిర్పోర్ట్ చేరుకున్న మైనర్ బాలిక.. అక్కడే క్లైమాక్స్ ట్విస్ట్
వాస్తవానికి ఎయిర్పోర్ట్ కు వచ్చీ రాగానే టికెట్ అడగ్గానే జోక్ చేస్తుందని ఎయిర్పోర్ట్ సిబ్బంది అనుకున్నారట. అయితే కాసేపటికి అది నిజమేనని తెలుసుకున్నారు. దీనికి ముందు పాకిస్తాన్ ప్రేమికుడు ఆమెను గట్టిగానే బ్రెయిన్ వాష్ చేశాడు
Kerala: సోదరుడి ద్వారా గర్భం దాల్చిన మైనర్.. 7 నెలల గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చిన కోర్టు
బాలికను పరీక్షించేందుకు 15 మందితో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు పరిశీలించిన అనంతరం 32 వారాలకు పైగా గర్భం దాల్చడం వల్ల మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా జస్టిస్ జియాద్ రెహమాన్తో కూడి�
Uttar Pradesh: పెంపుడు తల్లి ఘాతుకం.. పదకొండేళ్ల దత్త కూతురుకు చిత్ర హింసలు.. మర్మావయవాలపై దాడి
బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గాయాలు చూసి షాకయ్యారు. ఒంటిపైనే కాదు.. బాలిక మర్మావయవాల్లోనూ గాయాలయ్యాయి. కలప భాగాల్ని ఆమె ప్రైవేట్ పార్ట్స్లో గుర్తించారు. బాలిక స్థితిపై అనుమానం వచ్చిన డాక్టర్లు పోలీసులకు సమాచారం అందించారు.
Maharashtra: బాలికపై పన్నెండు గంటలపాటు సామూహిక అత్యాచారం.. 8 మంది నిందితులు అరెస్ట్
మహారాష్ట్రలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాలికను ఎత్తుకెళ్లిన ఎనిమిది మంది వ్యక్తులు పన్నెండు గంటలపాటు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.