-
Home » mithun reddy
mithun reddy
ఏపీ లిక్కర్ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ విజయ్ సాయి రెడ్డికి కూడా ఈడీ నోటిసులు ఇచ్చింది.
మిథున్రెడ్డికి బిగ్ రిలీఫ్.. వైసీపీకి బూస్టప్ ఇవ్వబోతోందా?
ఎంపీ మిథున్రెడ్డి బెయిల్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. పలు సార్లు వాయిదాలు, విచారణల తర్వాత..విజయవాడ ఏసీబీ కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది.
Mithun Reddy: వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు.. జైలు నుంచి విడుదల ఎప్పుడంటే?
లిక్కర్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజమండ్రి జైల్లో ఆయన ఉన్నారు.
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి ఊరట.. ఏసీబీ కోర్టు కీలక ఉత్తర్వులు..
YCP MP Mithun Reddy : వైఎస్సార్సీపీ రాజంపేట ఎంపీ మిథున్రెడ్డికి ఏసీబీ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
పార్టీ తరఫున త్వరలో యాప్.. ఫిర్యాదులు చేయండి.. వారికి సినిమా చూపిస్తాం: జగన్
"రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే… టీడీపీలో ఎవ్వరూ ఉండరు. అందరూ జైళ్లకు వెళ్లాల్సివస్తుంది" అని అన్నారు.
వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి 14 రోజుల రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలింపు
దీనిపై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
సినిమా రచయిత రాసినట్టు ఇష్టానుసారం దీనిలో పాత్రలు సృష్టిస్తున్నారు: సజ్జల
"అక్రమంగా అరెస్ట్ చేసిన అందరి ఉసురు చంద్రబాబు కుటుంబానికి కొడుతుంది. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. చంద్రబాబుపై ఉన్న కేసులను కూటమి ప్రభుత్వం మూసివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తాం" అని అన్నారు.
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డికి షాక్.. లుక్ అవుట్ నోటీసులు జారీ
తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఇప్పటికే ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.
ఏపీ లిక్కర్ కేసులో సిట్ దూకుడు.. విచారణకు హాజరైన ఎంపీ మిథున్ రెడ్డి
ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. కేసులో కీలక సూత్రధారులుగా భావించిన వారికి నోటీసులు ఇచ్చి వరుసగా విచారణకు పిలుస్తున్నారు.
ఎంపీ మిథున్రెడ్డికి బిగ్ షాక్.. ముందస్తు బెయిల్కు నో చెప్పిన కోర్టు.. అరెస్టు పక్కానా?
ఏపీలో కూటమి సర్కార్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి డైలీ ఎపిసోడ్గా మారిన లిక్కర్ స్కామ్ అలిగేషన్స్ క్లైమాక్స్కు చేరుకుంటున్నాయి.