Home » mithun reddy
"రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. అరెస్టులు చేస్తున్నారు. ఇదే సంప్రదాయం కొనసాగితే… టీడీపీలో ఎవ్వరూ ఉండరు. అందరూ జైళ్లకు వెళ్లాల్సివస్తుంది" అని అన్నారు.
దీనిపై ఇరు వర్గాల న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.
"అక్రమంగా అరెస్ట్ చేసిన అందరి ఉసురు చంద్రబాబు కుటుంబానికి కొడుతుంది. ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం. చంద్రబాబుపై ఉన్న కేసులను కూటమి ప్రభుత్వం మూసివేస్తే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తాం" అని అన్నారు.
తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని మిథున్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను ఇప్పటికే ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది.
ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. కేసులో కీలక సూత్రధారులుగా భావించిన వారికి నోటీసులు ఇచ్చి వరుసగా విచారణకు పిలుస్తున్నారు.
ఏపీలో కూటమి సర్కార్ పవర్లోకి వచ్చినప్పటి నుంచి డైలీ ఎపిసోడ్గా మారిన లిక్కర్ స్కామ్ అలిగేషన్స్ క్లైమాక్స్కు చేరుకుంటున్నాయి.
BJP MLA Adinarayana: తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిథున్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నారని అన్నారు.
వైసీపీలోకి రమ్మని ఆహ్వానిస్తున్నా పెద్దాయన మాత్రం పెదవి విప్పడం లేదు. ఇంతకీ ముద్రగడ మనసులో ఏముంది? వైసీపీ ఆహ్వానంపై ఎందుకు స్పందించడం లేదు. తెర వెనుక ఏం జరుగుతోంది?
రైల్వే కోడూరు, రాజంపేట, మదనపల్లిలకు అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని.. రాయచోటిని జిల్లాగా చేస్తేనే అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు
చంద్రబాబు వ్యాఖ్యలతో ముందస్తు ఎన్నికలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఉంటాయా? జగన్ ప్రభుత్వం వైఖరి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తాయి.