-
Home » Mizoram
Mizoram
ఎగ్జిట్ పోల్స్ ఎంత వరకు నిజం? 2018 ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఏం జరిగిందో ఓసారి చూడండి
2018 ఎన్నికల అనంతరం సర్వేల ప్రకారం.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో, ఎన్ని సీట్లు గెలుస్తుందో చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ ఫలితాలు ఏం చెప్పాయి? వాస్తవంలో ఏం జరిగిందనే విషయం తెరపైకి వస్తోంది. దీన్ని బట్టి ఈ పోల్ ఎంత కచ్చితమై�
ఈసీ కీలక నిర్ణయం.. మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ తేదీ మార్పు
వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు ఈసీ ఈ డెసిషన్ తీసుకుంది.
ఈసారి ఓటింగ్ తగ్గింది.. ఛత్తీస్గఢ్, మిజోరాంలలో నమోదైన పోలింగ్ ఎంతంటే?
ఛత్తీస్గఢ్లో అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. ఇక మిజోరాంలో పూర్తిగా సానుకూల వాతావరణంలో పోలింగ్ ముగిసినట్లు ఆ రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి ప్రకటించారు
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లెన్ని? అధికారంలోకి రావాలంటే ఎన్ని సీట్లు కావాలి.. పూర్తి వివరాలు ఇలా..
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా...
ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల వివరాలు ఇలా.. తెలంగాణలో కొత్తగా ఓటర్లు ఎంతమంది అంటే?
ఐదు రాష్ట్రాల్లో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగిందని, అయితే, మిజోరం, ఛత్తీస్ గఢ్ లో మహిళా ఓటర్ల సంఖ్య అధికంగా ఉన్నట్లు సీఈసీ చీఫ్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఐదు రాష్ట్రాల్లో 60లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు నమోదు చేసుకున్నట్లు చెప్పారు.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్
దేశంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) షెడ్యూల్ విడుదల చేసింది
నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7లోగా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు.. తెలంగాణ పోలింగ్ డిసెంబర్ 7?
దేశంలోని అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ త్వరలో వెలువడనుంది. నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ 1వ వారం మధ్య 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది....
Mizoram : మిజోరంలో కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన.. 17 మంది మృతి.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ప్రధాని
మిజోరంలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కూలిపోవడంతో విషాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో 17 మంది కార్మికులు చనిపోయినట్లు తెలుస్తోంది. చాలామంది ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. వంతెన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనపై ప�
Sachin Pilot: మిజోరాం మీద కాంగ్రెస్ నేత బాంబులు వేశారా.. కొడుకు సచిన్ పైలట్ ఏమన్నారంటే?
ఈ ప్రస్తావన రెండు రోజుల క్రితం పార్లమెంటు వేదికగా ప్రధాని మోదీ లేవనెత్తారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానానికి సమాధానమిస్తూ, మిజోరాంపై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ భారత వైమానిక దళాన్ని ఉపయోగించారని ఆయన అన్నారు.
Mizoram : పుస్తకాల బ్యాగు, యూనిఫామ్తో స్కూలుకి వెళ్తున్న 78 ఏళ్ల వృద్ధుడు .. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
చదువుకోవాల్సిన వయసులో చదువుకోలేదు అని కొందరు నిట్టూరుస్తూ ఉంటారు. నిజానికి చదువుకి వయసు అడ్డంకి కాదు. ఈ విషయాన్ని నిరూపించాడు ఓ పెద్దాయన. 78 సంవత్సరాల వయసులో పుస్తకాల బ్యాగు, యూనిఫాంతో స్కూలుకి వెళ్తున్నాడు.