Home » Mizoram
పిల్లలపై కోవిడ్ విరుచుకుపడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
అస్సాం-మిజోరం సరిహద్దు వివాదం కొనసాగుతున్న వేళ.. ఇటీవల ఇదే అంశంపై జరిగిన హింసలో ఆరుగురు అస్సాం పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
అసోం-మిజోరం సరిహద్దు పంచాయతీ సుప్రీంకోర్టుకు వెళ్లనుంది. అడుగు భూమి కూడా వదులుకునేది లేదంటూ అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తేల్చిచెప్పారు. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులోనే తేల్చుకుంటామన్నారు.
మిజోరం రాష్ట్రానికి గవర్నర్ గా నియమించారనే వార్తపై ఏపీకి చెందిన బీజేపీ నేత కంభంపాటి హరిబాబు సంతోషం వ్యక్తంచేశారు. మిజోరం రాష్ట్రానికి గవర్నర్ గా నియమించటం చాలా సంతోషంగా ఉందని..తనకు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మిజోరాం రాష్ట్ర
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించారు. ఏపీకి చెందిన బీజేపీ నేత..మాజీ లోక్ సభ సభ్యుడు అయిన కంభంపాటి హరిబాబును మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా ప్రకటించారు. హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ లను రామ్ నాథ�
ఎక్కుమంది పిల్లలున్న తల్లిదండ్రులకు రూ.లక్ష బహుమతి ఇస్తామని మిజోరాం క్రీడాశాఖ మంత్రి రాబర్ట్ రోమవీయా రోయ్తే ఈ సంచనల ప్రకటన చేశారు. దేశంలో పలు రాష్ట్రాలు జనాభా నియంత్రణ విధానాన్ని సమర్ధిస్తున్న తరుణంలో మిజోరంలో మంత్రి చేసిన ప్రకటన సంచలన�
ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబానికి పెద్దగా ఉన్న మిజోరాంకి చెందిన జియోన చన (78) ఆదివారం కన్నుమూశారు.
ఓ మంత్రి ఆస్పత్రిలో ఫ్లోర్ క్లీన్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైలర్ అవుతున్నాయి. ఆ మంత్రి ఏదో ఫోటోల కోసం ఈ పనిచేయలేదు. ఆస్పత్రిలో పనిచేసే స్వీపర్ రాకపోవటంతో స్వయంగా మంత్రిగారే క్లీన్ చేసే కర్ర పట్టుకుని ఊడ్చిపడేశారు.మంత్రి ఫ్లోర్�
Mizoram without shopkeepers Market : మిజోరాం రాజధాని ఐజ్వాల్ లో వినూత్న సంత జరుగుతుంటుంది. ఆ సంతలో కూరగాయాలు అమ్మేందుకు ఎవ్వరూ ఉండరు. తూకం వేసి ఇవ్వటానికి కూడా ఎవ్వరూ ఉండరు. కేవలం ఆ కూరగాయల ధరలు తెలిపే బోర్డులు మాత్రమే ఉంటాయి. కూరగాయలు కొనుక్కోవటానికి వెళ్లినవారే
earthquake hits Mizoram ఈశాన్య రాష్ట్రాలను భూకంపాలు వణికిస్తున్నాయి. వరుసగా ఏదోక రాష్ట్రంలో భూమి కంపిస్తోంది.ఇవాళ దీపావళి చేసుకుంటున్న సమయంలో మిజోరంలో భూకంపం సంభవించింది. శనివారం(నవంబర్-14,2020)మధ్యహ్నాం 2:20గంటల సమయంలో రాష్ట్రంలోని చంఫాయ్ పట్టణానికి తూర్పు �