Home » Mizoram
టెక్నాలజీ పెరిగిపోయి ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయి స్మార్ట్ ఫోన్ లోనే అన్నీ లభ్యమవుతున్న ఈ రోజుల్లో ఈశాన్య రాష్ట్రం మిజోరం రాజధాని ఐజ్వాల్ లో ఏర్పాటు చేసిన రోడ్డు పక్క లైబ్రరీ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పాత చొక్కా అయినా తొడుక్కోR
చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు చైనా లో 720 మంది మరణించగా…. మరో 35,546 మందికి ఈవ్యాధి సోకినట్లు తెలుస్తోంది. చైనాలోని సెంట్రలో హుబేయ్ ప్రావియెన్స్ లో దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య 81కి చేరింది. ప్రపంచవ్యాప్తంగ�
అసోం రగిలిపోతోంది. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో హోరెత్తిపోతోంది. ఎక్కడా చూసిన ఆందోళకారుల నిరసనల జ్వాలతో అట్టుడికిపోతోంది. అసోం ప్రజలకు ఎలాంటి భయంలేదని ప్రధాని నరేంద్ర మోడీ భరోసా ఇచ్చినప్పటికీ ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు. పౌ�
ఓ మహిళా ప్లేయర్ తన బిడ్డకు పాలిస్తూ వాలీబాల్ గేమ్ ఆడిన ఫోటో వైరల్ గా మారింది. మిజోరం స్టేట్ గేమ్స్ 2019 క్రీడలు కొనసాగుతున్నాయి. ఈ క్రీడల్లో అరుదైన దృశ్యానికి వేదికైంది. టుయికుమ్ వాలీబాల్ టీమ్లో లాల్వెంట్లూంగి అనే మహిళా ప్లేయర్కు ఏడు
ప్రకృతిలో వింతలకు..అందాలకు కొదవలేదు. అటువంటిదే ఈ అరుదైన..అత్యద్భుతమైన వీడియో. దీన్ని చూస్తే..మీకు ఏమనిపిస్తుంది? వారెవ్వా..ఏమీ ఈ వాటర్ ఫాల్ అందం అనిపిస్తుంది కదూ. కానీ అది వాటర్ ఫాల్ కాదు..మేఘాలు..!! ఏం కాదు అది వాటర్ ఫాలే అని అనుకుంటే మీరు పప్పు�
మిజోరం రాష్ట్రంలో గిరిజన జనాభా అధికమనే విషయం తెలిసిందే. అయితే అక్కడి గిరినులు తమ ఉనికిపై బయటివారి ప్రభావం పడకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. మిజో గిరిజన తెగకు చెందినవారు బయటి వ్యక్తులను(గిరిజనేతరులను)వివాహం చేసుకోవద్దనే ప్రచారాన్ని విస�
మారుమూల గ్రామ పర్యటనకు వెళ్లిన ఓ కలెక్టర్కు అనూహ్య అనుభవం ఎదురైంది. కలెక్టర్ను చూసిన గ్రామస్థులు ఆయనను పల్లకిలో మోసుకుంటూ గ్రామంలోకి తీసుకెళ్లారు. ఆ గ్రామానికి ఓ కలెక్టర్ రావడం అదే తొలిసారి మరి. మిజోరాం రాష్ట్రంలోని సియహా జిల్లాలోని
ఐజ్వాల్ : మిజోరం కేబినెట్ మద్య నిషేధ బిల్లుకు ఆమోదం పలికింది. మార్చి 8న సీఎం జొరంతంగ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సమావేశంలో మిజోరం మద్య నిషేధ బిల్లు 2019 ను ఆమోదించింది. ఈ బిల్లును మార్చి 20 నుంచి బడ్జెట్ సెషన్ లో ప్రవేశపెడతామని ఓ అధికారి తెలిపార�
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా శనివారం(జనవరి 26,2019) మిజోరాం గవర్నర్ కుమనమ్ రాజశేఖరన్ తన ప్రసంగాన్ని ఖాళీ మైదానానికి వినిపించారు. రాష్ట్ర వ్యాప్తంగా పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు (ఎన్జీవోలు) నిరసన వ్�