Home » MLC Kavitha
మల్లన్న అలా అనడమూ తప్పే. వీళ్లు దాడి చేయడం కూడా అప్రజాస్వామికమే.
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నసోమవారం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిశారు.
మల్లన్న చేసిన కామెంట్లపై మండలి ఛైర్మన్కు ఫిర్యాదు చేశానని తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న కల్వకుంట్ల కవిత.. రాజకీయంగా కలిసి రావడం లేదని వాస్తు మార్పులు చేస్తున్నారా? బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి.
కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఒకసారి మాత్రమే రైతు భరోసా ఇచ్చింది.. అదికూడా 60శాతం మంది రైతులకు మాత్రమే ..
కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు.
కాళేశ్వరం కమిషన్ మాజీ సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నోటీసులను నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత ధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయ ఉనికి కోసమే పోరాటం చేస్తుందని, వార్తల కోసమే లేఖలు రాశారని మంత్రి పొన్నం ప్రభాకర్ ..
రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్కు నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
బీజేపీ రాసిన లేఖను కవిత రిలీజ్ చేశారని మధుయాష్కి అన్నారు