Home » move
తబ్లిగి జమాత్ సభ్యుల ప్రవర్తనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా సీరియస్ అయ్యారు. మానవత్వానికి శత్రువులంటూ విరుచుకపడ్డారు. వీరిపై జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. వారు చట్టానికి బద్ధులు కాలేరు..మానవత్వానికి వ్యతిరేకులు కాబట్
చెట్టుపైన ఐదు రోజులుగా క్వారంటైన్ లో ఉన్న బెంగాల్ యువకులను ఐసోలేషన్ కోసం ICDS కేంద్రానికి తరలించారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 24 న యువకులు గ్రామానికి తిరిగి వచ్చారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ అత్యాచారం,హత్య కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు ఇవాళ(మార్చి-16,2020)అంతర్జాతీయ కోర్టు(ICJ)ను ఆశ్రయించారు. మార్చి 20 ఉదయం 5.30 నిమిషాలకు నిందితులను ఉరితీ�
రాజ్య సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో తెలుగు రాష్ట్రాల్లో కోలాహలం మొదలయ్యింది. ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలకే సీట్లు దక్కనుండడంతో.. ఎంపీలయ్యే ఛాన్స్ కోసం పార్టీ అధినేతల చుట్టూ జోరుగా ప్రదిక్షణాలు చేస్తున్నారు ఆశావహులు. రా�
ఏపీలో 3 రాజధానుల వ్యవహారం కొనసాగుతుండగానే కియా మోటార్స్ తరలింపు అంశం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో కియా మోటార్స్ తరలింపుపై తమ కథనాన్ని రాయిటర్స్ తొలిగించింది.
‘కియా’మోటార్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలిపోతుంది అనే వార్తలపై ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం స్పందించింది. ‘కియ’మోటార్ సంస్థ ఏపీనుంచి తరలిపోతుందని రాయిటర్స్, లైవ్ మింట్ కథనాలను ప్రచురించాయి. దీన్ని ఏపీ పెట్టుబడుల శాఖ చీఫ్ సెక్రటరీ �
అనంతపురం జిల్లాలోని ‘కియా’ ప్లాంట్ తమిళనాడుకి తరలుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైన కథనం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. దీనిపై టీడీపీ టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పరిశ్రమ స్థాపించిన కొన్ని నెలలకే ఎదుర�
దేశ ప్రధాని, ఇతర VVIPలకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు, పార్లమెంట్కు నేరుగా వెళ్లడానికి సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. సెంట్రల్ విస్టా ఈ మేరకు ప్రతిపాదన ఈ ప్రతిపాదన తెచ్చింది. ఈ మేరకు ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ వెల్లడించార�
ఇక రోహింగ్యా ముస్లింల వంతు అంటున్నారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA, NRC, NPR చట్టాలపై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతున్న సంగతి తెలిసిందే. బెంగాల్ నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు రోహింగ్యాలు ఆయా ప్రాంతాల్లో స్థి
రాజధాని తరలింపుపై మంత్రులకు సీఎం జగన్ అరగంటపాటు వివరించారు. రాజధాని తరలింపుకు తొందరేమీ లేదన్నారు.