Home » movie theaters
థియేటర్స్ కి నష్టాలు అంటూ బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసారు.
తాజాగా ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టి పలు అంశాలపై మాట్లాడారు.
ఈ థియేటర్స్ ఇష్యూ అంతా ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లే మొదలు పెట్టారని, అక్కడ అత్తి సత్యనారాయణ అనే అతనే ఈ ఇష్యూ పెద్దది చేసాడని ఆరోపణలు వచ్చాయి.
నేడు ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్లు ప్రెస్ మీట్ పెట్టారు.
పవన్ కూడా సినిమాటోగ్రఫీ మంత్రి, ఆ శాఖ అధికారులతో నేడు మీటింగ్ పెట్టి పలు విషయాలను ఆ శాఖ ద్వారా లెటర్ రిలీజ్ చేసి తెలియచేసారు.
తాజాగా దిల్ రాజు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు చెప్తూ ఓ లెటర్ విడుదల చేసారు.
ఈ ఇష్యూపై నేడు దిల్ రాజు మీటింగ్ పెట్టి అసలు ఈ థియేటర్స్ ఇష్యూ ఎక్కడ మొదలైంది, దేనికోసం అని క్లారిటీ ఇచ్చారు.
నేడు దిల్ రాజు కూడా తెలంగాణలో ఉన్న సింగిల్ స్క్రీన్స్, అందులో ఆయనకు ఉన్న థియేటర్స్ గురించి తెలిపారు.
ఈ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు అనేదానికి దిల్ రాజు స్పందిస్తూ..
నిన్న నిర్మాత అల్లు అరవింద్ మీటింగ్ పెట్టగా నేడు దిల్ రాజు మీటింగ్ పెట్టారు.