Home » Mumbai airport
ముంబై ఎయిర్పోర్టులో ఆదివారం ఒక్క రోజే రూ.32 కోట్ల విలువైన 61 కేజీల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం తరలిస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ముంబై విమానాశ్రయంలో కలకలం రేగింది. బాంబులతో పేల్చివేస్తామంటూ ఇండిగో విమానానికి బెదిరింపు వచ్చింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒక ఈ మెయిల్ వచ్చింది. ఇండిగో విమానాన్ని పేల్చివేసేందుకు అందులో బాంబు అమర్చినట్లు అందులో ఉంది.
కస్టమ్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో సుమారు 5 కిలోల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 34 కోట్ల రూపాయలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. విదేశాల నుంచి వస్తున్న ఒ�
కడుపులో రూ.13 కోట్ల విలువైన కొకైన్ దాచి తరలిస్తున్న వ్యక్తిని కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేశారు.
గ్రీన్ ఇండియాలో మరో అడుగు ముందుకేస్తూ.. ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. వర్టికల్ యాక్సిస్ వైండ్ టర్బైన్, సోలార్ పీవీ హైబ్రిడ్ (సోలార్ మిల్)ను లాంచ్ చేయనుంది.
గాల్లోకి ఎగిరిన నిముషాల వ్యవధిలోనే విమానంలో తలెత్తిన సాంకేతికత సమస్య కారణంగా విమానం ఇంజిన్ ఆగిపోయింది. వెంటనే అప్రమత్తమైన పైలట్లు విమానాన్ని తిరిగి ముంబై ఎయిర్ పోర్టులో దించేశారు
సెలబ్రిటీలపై నెట్టింట స్పెషల్ ఫోకస్ ఉంటుంది. వారి పర్సనల్ లైఫ్ నుండి వాళ్ళు ధరించే దుస్తులు, చెప్ప్పుల వరకు సోషల్ మీడియా చర్చలు నడుస్తూ ఉంటాయి. ఇక, నటీనటుల రిలేషన్షిప్స్ గురించి..
యుక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు మొదలైంది. రొమేనియా బుకారెస్ట్ నుంచి ఎయిర్ ఇండియా విమానం ముంబై బయలుదేరింది. ఎయిర్ ఇండియా 1944 విమానంలో 219 మంది భారతీయులు ముంబై చేరుకోనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి వారసులు, చిన్న కుమార్తె శ్రీజ అన్నయ్య రామ్ చరణ్ ముంబై విమానాశ్రయంలో ప్రత్యక్షమయ్యారు.
స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఐఫోన్లను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు రెవెన్యూ అధికారులు. వీటి మొత్తం విలువ రూ.43కోట్ల వరకూ ఉండొచ్చని భావిస్తున్నారు.