Home » Mumbai city
బాలీవుడ్ సూపర్ స్టార్లు షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఆదివారం రాత్రి గణపతి పూజలో పాల్గొనేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ఇంటికి వచ్చారు. బాలీవుడ్ హీరోల వినాయకుడి పూజకు సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు ఆన్లైన్లో ప్రసారమయ్యాయి....
వినాయక చవితి సందర్భంగా మహారాష్ట్రలో కొంకణ్ వెళ్లే భక్తుల కోసం బీజేపీ ఆరు నమో ఎక్స్ప్రెస్ రైళ్లను నడపనుంది. బీజేపీ డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ గురువారం ముంబైలోని దాదర్ జంక్షన్ నుంచి తొలి రైలును జెండా ఊపి ప్రారంభించారు....
ముంబయి నగరంలో రెండు రోజుల పాటు జరగనున్న ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తనకు కాబోయే భార్య పరిణీతి చోప్రాను కలిశారు.....
Mallikarjun Kharge : కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఇండియా బ్లాక్ కూటమికి నాయకత్వం వహించే అవకాశం ఉంది. ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్క్లూజివ్ అలయన్స్ చైర్పర్సన్ పదవికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరు ప్రతిపాదించే అవకాశం ఉందని �
దేశంలో మత కలహాలపై శివసేన యూబీటీ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా రైలులో మంటలు చెలరేగడం వంటి సంఘటన జరగవచ్చనే భయం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు....
చండీగఢ్ నగరానికి చెందిన శ్వేతా శారదా మిస్ దివా యూనివర్స్ 2023 కిరీటాన్ని పొందింది. సోనాల్ కుక్రేజా మిస్ దివా సుప్రానేషనల్, త్రిష శెట్టి మిస్ దివా రన్నరప్ కిరీటాన్ని గెలుచుకున్నారు.....
దేశంలో రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే శుక్రవారం శుభవార్త వెల్లడించింది. గణపతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా 312 ప్రత్యేక రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది....
ముంబయికు చెందిన కిలాడీ మోడల్ 50 మంది పురుషులపై వలపన్ని వారి నుంచి రూ.35లక్షలు వసూలు చేసిన బాగోతాన్ని బెంగళూరు పోలీసులు బట్టబయలు చేశారు. ముంబయి నగరానికి చెందిన నేహా అలియాస్ మెహర్ అనే మోడల్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ టెలిగ్రామ్లో పురుషులతో కనెక్ట�
ముంబయి క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ జమ్మూకశ్మీరుకు చెందిన యువతిని వివాహం చేసుకున్నారు. నల్లరంగు షేర్వానీలో సర్పరాజ్ ఖాన్, కశ్మీరు వధువు ఎర్రరంగు చుడీదార్ లో మెరిశారు. ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఖాన్ కశ్మీరులోని షోపియాన్ జిల్ల�
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ శుక్రవారం రాత్రి తన మామ అయిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిశారు. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన మంత్రివర్గాన్ని విస్తరించిన కొద్ది గంటల తర్వాత అజిత్ పవార్ కీలకమైన ఆర్థికశాఖ అమాత్య పదవిని స్వీకరించాక �