Home » Munugode By Election
మునుగోడు ఉప ఎన్నికలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారంపై సీఈసీ నిషేధం విధించింది. జగదీశ్వర్ రెడ్డి ప్రచారంపై 48 గంటలు నిషేధం విధించింది. సభలు, సమావేశాలు, ప్రదర్శనల�
నవంబర్ 1వ తేదీతో మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికల ప్రచారపర్వం ముగుస్తోంది. నవంబర్ 3న ఉప ఎన్నికకు పోలింగ్ జరగనుంది. 6వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నవంబర్ 1వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 3వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు మూతపడనున్నాయి.
ప్రచారపర్వానికి మరో వారం రోజులే సమయం ఉండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు, నేతలు గ్రామాలను చుట్టేస్తున్నారు. ఆయా పార్టీల ఇన్ చార్జిలు మునుగోడులోనే మకాంవేసి ప్రచారపర్వాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు ప్రలోబాల పర్వానికి తెరలేచింది. ఇప్పటికే
మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్సాఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల. టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా..సీఎం కేసీఆర్ పైనా తరచు తీవ్ర విమర్శలు చేసే షర్మిల మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీయే వి
మునుగోడులో గెలుపు ప్రధాన మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు కోసం టీఆర్ఎస్ నేతలు తమదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు.దీంట్లో భాగంగానే చండూరులో ప్రచారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. మునుగోడులో పర్యటిస్తూ రోడ్డు
మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని సీపీఎం, సీపీఐ బలపరిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చండూరు మండలంలోని బంగారిగడ్డ నుంచి చండూరు పట
మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను ప్రభాకర్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ప్రభాకర్ రెడ్డికి సీఎం కేసీఆ�
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిశారు. మునుగోడులో తన విజయానికి మద్దుతుగా ప్రచారానికి రావాలని కోరారు.