Home » Munugode ByPoll
మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ప్రధాన పోటీ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. అయితే రిటైర్డ్ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ చేరికతో ఈ మధ్య బహుజన్ సమాజ్ పార్టీ కొంత మేరకు వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన అనంతరం ప్రవీణ్ కుమార్ ఎదు�
తెలంగాణలోని మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికలో తమ అభ్యర్థిగా రాజగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని ఇవాళ అధికారికంగా ప్రకటించింది బీజేపీ. రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మునుగోడు ఉప ఎన్నికకు నిన్నటి నుంచే నామినేషన్�
నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థాన ఉప ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. తొలిరోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రజా ఏక్తా పార్టీ నుంచి నాగరాజు, స్వతంత్ర అభ్యర్థిగా మారం
మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.500 కోట్లు ఖర్చు చేస్తానని రాజగోపాల్ రెడ్డి చెప్పినట్లు సమాచారమని కేటీఆర్ అన్నారు. అంతేగాక, రూ.22 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తేనే బీజేపీీలో �
మునుగోడులో తెలంగాణ జన సమితి పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ప్రకటించారు. మునుగోడు ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఈ ఉప ఎన్నికపైనే దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో కోదండరాం ఇవాళ మీడియా సమావే�
మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. మంత్రి జగదీశ్ రెడ్డి, వినోద్ కుమార్తో చర్చించిన అనంతరం కూసుకుంట్ల పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు.
రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది ప్రజాగాయకుడు గద్దర్, ఖేఏ పాల్ దోస్తీ. ప్రజాశాంతి పార్టీ నుంచి మునుగోడు ఎన్నిక బరిలో ఉంటానని గద్దర్ ప్రకటించటంతో రాజకీయా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
నవంబర్ 3న మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక జరగనుండగా, ఈనెల 14న నామినేషన్ల దాఖలుకు చివరితేదీ. ఈ క్రమంలో కొత్తగా ఏర్పాటయ్యే బీఆర్ఎస్కు ఆలోగా కేంద్ర ఎన్నికల సంఘం ధ్రువీకరణ లభిస్తే టీఆర్ఎస్ అభ్యర్థి బీఆర్ఎస్ తరపున పోటీకి దిగుతారని పార్టీ వర్గాలు
మునుగోడు ఉపఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందన్న కేఏ పాల్.. తమ పార్టీని గెలిపిస్తే 6 నెలల్లో మునుగోడుని అమెరికా చేసి చూపిస్తానన్నారు. మునుగోడులో తాను బరిలో దిగడమా, మరొకరా అనేది త్వరలోనే ప్రకటిస్తామన్నారు కేఏ పాల్.
మునుగోడులో మూడు ముక్కలాట..!