Home » Munugode ByPoll
మునుగోడు ఉపఎన్నిక వేళ భారీగా నోట్ట కట్టలు పట్టుబడుతున్నాయి. నార్సింగిలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కోటి రూపాయల నగదు దొరికింది.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హడావుడి చేశారు. తెలంగాణకు తాను కాబోయే సీఎంని అని, తనకు రెస్పెక్ట్ ఇవ్వాలంటూ అధికారులపై మండిపడ్డారు.
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక వేళ చోటుచేసుకుంటున్న పరిణామాలు రసవత్తరంగా మారాయి. టీఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నాయి. ఆర్వోగా పని చేసిన జగన్నాథ రావుపై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించిన విషయం తెలిసిందే. సహాయ రిటర్నింగ్ అధికారిగా ఉన్న చౌటుప్పల�
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికే ఓటేయాలని వెంకట్ రెడ్డి కోరుతున్నట్లు ఆ ఆడియోలో వినపడుతోంది. పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డికి సాయం చేయాలని ఆయన అన్నట్లు తెలుస్తోంది. నియోజక వర్గంలో చాల�
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తారస్థాయికి చేరింది. కీలక నేతలు రంగంలోకి దిగారు. నేడు నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు రోజులు రోడ్ షో నిర్వహించారు. నేడు సంస్�
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికలో రోడ్డు రోలర్ గుర్తుపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. యుగ తులసి పార్టీకి చెందిన శివకుమార్ కు రోడ్డు రోలర్ గుర్తునే కేటాయించాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. రోడ్డు �
వచ్చీరాగానే మునుగోడులో ఎన్నికల ప్రచారంపై కేసీఆర్ ఫోకస్ పెట్టారు. స్వయంగా కేసీఆర్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. ఈ నెల 28,29,30న మునుగోడులో బస్సు యాత్ర, రోడ్ షో లకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
మునుగోడు ఉపఎన్నికలో డబ్బు ప్రవాహం కనిపిస్తోంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు పెద్ద ఎత్తున డబ్బును మునుగోడుకు తరలిస్తున్నారు. మునుగోడులో భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి.
టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్.. త్వరలో బీజేపీలో చేరడం ఖాయమైంది. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. ఈ నెల 19న బీజేపీ అగ్రనేత అమిత్ షా సమక్షంలో బూర నర్సయ్య గౌడ్ కాషాయ కండువా కప్పుకోనున్నారు.
ఎన్నికల గుర్తులపై టీఆర్ఎస్ న్యాయపోరాటానికి సిద్ధమైంది. మునుగోడు ఉపఎన్నికలో కారు గుర్తును పోలిన 8 సింబల్స్ ను ఎవరికీ కేటాయించవద్దు అంటూ ఇటీవల ఈసీకి ఫిర్యాదు చేసింది. అయితే, ఈసీ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని టీఆర్ఎస