Home » Munugode ByPoll
మునుగోడు పోలింగ్ కేంద్రాలకు తరలుతున్న ఈవీఎంలు
మునుగోడులో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. నియోజకవర్గంలో మైకులు మూగబోయాయి. రోడ్ షోలు, సభలు, సమావేశాలతో గత నెల రోజులుగా హోరాహోరిగా సాగిన క్యాంపెయిన్ కు ఎండ్ కార్డ్ పడింది.
మునుగోడు ఎన్నిక వేళ.. హింసను ప్రేరేపించేలా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ నేతల ఫోన్లను రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆయన ఆరోపించారు. మునుగోడులో ఓడిపోతామని తెలిసే తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై టీఆర్ఎస్ ద�
మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారపర్వానికి మరికొద్దిసేపట్లో తెరపడనున్న నేపథ్యంలో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మునుగోడు మండలం పులివెలలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు.
ప్రభుత్వాలను కూలగొట్టే పనులు మంచివి కావు. రెండు సార్లు ప్రధానమంత్రి అవకాశం ఇచ్చారు కదా.. ఎందుకు ఈ ప్రలోభాలు..? జైల్లో ఉన్న ఆర్.ఎస్.ఎస్. నేతల వెనక ఎవరున్నారో బైటపడాలి. మునుగోడు ప్రజలు, మేధావులు బాగా ఆలోచించి ఓటేయాలి. ముండ్ల చెట్టు పెట్టి.. పండ్లు �
తాము బాధ్యతగల వ్యక్తులమని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. అన్నీ ప్రజల ముందుకు వచ్చాయని అన్నారు. తమ నేతలు ఎవరూ మాట్లాడవద్దని తానే చెప్పానని తెలిపారు. సందర్భానుసారం సీఎం, దర్యాప్తు సంస్థల అధికారులు వివరాలు తెలుపుతారని వివరించ�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగినట్లుగా భావిస్తున్న భారీ ఆపరేషన్ ఆకర్ష్ పై... టీఆర్ఎస్, బీజేపీల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ ఘటనపైకేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..�
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం వెనుకున్నది ఎవరు? అనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ మొత్తం వ్యవహారంలో హైదరాబాద్ కు చెందిన నందకుమార్ అనే వ్యక్తి మెయిన్ క్యాండిడేట్ గా తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఒక స్వామీజీ, లోకల్ గా ఉండే నందు(నందకుమార్) ఈ ఆపర�
రాజకీయంగా అప్పుడప్పుడు దారులు వేరవుతాయి, మళ్లీ కలుస్తాయి. స్వామి గౌడ్, శ్రావణ్ కుమార్, భిక్షమయ్య గౌడ్, పల్లె రవి రాక వల్ల పార్టీకి లాభం జరిగింది. దాని వల్ల చాలామంది సంతోషపడ్డారు. వారి చేరికల వల్ల వారికి లాభం, పార్టీకి కూడా లాభమే.
కాంగ్రెస్ తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణలోని మునుగోడులో ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధించిన ఓ ఆడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఓ �