Home » Munugode ByPoll
ప్రత్యర్థుల విమర్శలకు చెక్ పెట్టే విధంగా రాజగోపాల్ రెడ్డి ముందుకెళ్తున్నారు. నియోజకవర్గంలో స్థానికంగా ఉండరనే అపవాదును తొలగించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజగోపాల్ రెడ్డి ఎదుర్కొంటున్న ప్రధాన విమర్శల్లో కాంట్రాక్ట్ లబ్ది ఒకటైతే, స్
మునుగోడు ఉపఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి ఝలక్ తగిలింది. మునుగోడు కాంగ్రెస్ నేత పల్లె రవికుమార్ గౌడ్ టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రవికుమార్ దంపతులు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పెన్షన్ ను రూ.2వేల నుంచి రూ.3వేలకు పెంచుతామన్నారు మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు ఆ పార్టీ మునుగోడు అభ్యర్థి గద్దర్ ఝలక్ ఇచ్చారు. ఇప్పటివరకు గద్దర్ నామినేషన్ వేయలేదు. రేపటితో(అక్టోబర్ 14) మునుగోడు నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది.
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికకు పోటీ చేసేందుకు టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బంగారి గడ్డ నుంచి చండూరు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో తెలంగాణ మంత్రి కే
మునుగోడు ఉపఎన్నిక దేశంలోనే కాస్ట్ లీ ఎన్నికగా మారుతుందన్నారు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభ రెడ్డి. అధికార, ప్రతిపక్ష పార్టీలు కోట్లలో ఖర్చు పెట్టి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్తగా నమోదు చేసుకున్న 20వేల మంది
టీఆర్ఎస్ నేతలు ఎన్నికల కమిషన్ ను కలిశారు. కారును పోలిన గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని విజ్ఞప్తి చేశారు. మొత్తం 8 గుర్తులను మార్చాలని కోరారు.
Munugode Bypoll: మునుగోడు ఉపఎన్నిక కోసం 2వేల మంది పోలీసులతో బందోబస్తు ..
మునుగోడు ఉపఎన్నికల ప్రచారం మరో లెవెల్ కు తీసుకెళ్లబోతున్నారు గులాబీ బాస్. ఉపఎన్నికల ప్రచార బరిలోకి టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ దిగబోతున్నారు. మునుగోడు నియోజకవర్గంలో త్వరలో ప్రచార పర్వంలోకి అడుగుపెట్టబోతున్నారు.
క్విడ్ ప్రో కో తోనే తాను బీజేపీలో చేరినట్లు నిరూపిస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నిరూపించకపోతే మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డి.. ముక్కు నేలకు రాయాలన్నారు.