Home » Munugode ByPoll
మునుగోడు ఉపఎన్నికపై తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు అమిత్ షా. మునుగోడులో గెలిచి తీరాల్సిందేనని అమిత్ షా స్పష్టం చేశారు.
తెలంగాణలో కుటుంబపాలను, అవినీతిని చూసి ప్రజలు బీజేపీని గెలిపించేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. 2023లో జరిగే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు సునీల్ బన్సల్.
మునుగోడు ఉపఎన్నిక.. అధికార పార్టీ టీఆర్ఎస్ లో కాక పుట్టించింది. మునుగోడు టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. టికెట్ కోసం గులాబీ నేతలు కొట్లాడుకుంటున్నారు.
మునుగోడు ఉపఎన్నికలో గెలుపు మనదే అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అన్నీ సర్వేలు మనకే అనుకూలంగా ఉన్నాయన్న కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లోనూ విజయం మనదే అని సమావేశంలో పార్టీ శ్రేణులతో చెప్పారు.
బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేస్తున్న రాజకీయాలను స్వాగతిస్తున్నామని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. అయితే తెరాసకు మునుగోడు ఉపఎన్నిక వరకే తమ మద్దతు అని అన్నారు.
షాక్ ఇచ్చిన మునుగోడు ఓటర్లు
కాళ్లు మొక్కుడే కాదు..పొర్లు దండాలు పెట్టినా మునుగోడులో కాంగ్రెస్ గెలవదు.. ఎవరిని గెలిపించాలో మునుగోడు ఓటర్లు డిసైడ్ అయిపోయారు అంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.
మునుగోడుపై బీజేపీ దూకుడు పెంచింది. శుక్రవారం తెలంగాణకు తరుణ్ చుగ్ రానున్నారు. ఉదయం 10.30 గంటలకు బండి సంజయ్ పాదయాత్రలో పాల్గొననున్నారు. మునుగోడులో ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ తీసే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు చేరికల కమిటీతో తరుణ్ చుగ్ సమావేశం �