Home » Munugode ByPoll
మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల వెల్లడిలో అనుమానాస్పదంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) వైఖరి ఉందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. టీఆర్ఎస్ కు లీడ్ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్ డేట్ చేయడం లేదని అన్నా�
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతోంది. టీఆర్ఎస్-బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కౌంటింగ్ కేంద్రం దగ్గర ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపా�
మునుగోడు ఉప ఎన్నికలో మొత్తం 47 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిల మధ్య పోరు సాగింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్, సర్వీసు ఓట్లను లెక్కించిన అనంతరం 8:30 గంటలకు ఈవీఎంలలోని ఓట్లను లెక్కింపు ప్
Munugode Bypoll Counting: రేపే ఫలితాలు.. మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్కు సర్వం సిద్ధం
ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా తమ సమస్యలు తీరడం లేదని అక్కడి ఓటర్లు చెప్పారు. ఎన్నికను బహిష్కరిస్తున్నామని అన్నారు. మిగతా ప్రాంతాల ప్రజలు అందరూ పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓట్లు వేస్తుంటే రంగం తండా ,అజ్మీరా తండా వాసులు మాత్రం గ్రామ�
Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్.. మధ్యాహ్నంకు ఊపందుకుంది. మధ్యాహ్నం 1గంట వరకు 41.30శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఎలాంటి అవాంఛ�
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక జరుగుతోన్న వేళ సీఈవో వికాస్ రాజ్కు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ చేసి మాట్లాడారు. మునుగోడులో అధికార టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేశారు. మునుగోడులో ఓటర్లను టీఆర్ఎస్ నేతలు ప్రలో�
రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు.
మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ కోసం నియోజకవర్గం వ్యాప్తంగా 119 కేంద్రాల్లో 298 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సీసీ కెమెరా ఏర్పాటుతో పాటు వెబ్ కాస్టింగ్ ను నిర్వహిస్తున్నారు.