Home » Mythri Movie Makers
టాలీవుడ్ బడా సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ ఏడాది వరుసగా రెండు భారీ మూవీస్ తో బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్నారు. రెండు సినిమాలూ 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టాయి. రెండు సినిమాల్నీ ఒక్కరోజు తేడాతో రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద వీర విహారం చేశాడు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టు కావడంతో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించడానికి సిద్ధమయ్యారు. కాగా ఈ ఈవెంట్ కి మెగాపవర్ స్టార్ చీఫ్ గెస్ట్ గా...
శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ప్రొడక్షన్ కంపెనీ 'మైత్రీ మూవీ మేకర్స్'. అప్పటి నుంచి వరుస విజయాలతో దూసుకుపోతుంది. టాలీవుడ్ లో విజయ పతాకాన్ని ఎగరేసిన ఈ నిర్మాతలు చూపు ఇప్పుడు పక్క ఇండస్ట్రీల మీద పడింది. ఇప్పటికే పఠాన్ డైరె
తాజాగా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నేడు కలెక్షన్స్ ని అధికారికంగా ప్రకటించారు. వాల్తేరు వీరయ్య సినిమా మూడు రోజుల్లో 108 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అంటే దాదాపు...............
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ డైరెక్ట్ చేస్తుండగా, సరికొత్త పాత్రలో పవన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ �
మైత్రి నిర్మాతలు ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ హిట్స్ కొడుతూ దూసుకుపోతున్నారు. ఇదే విషయాన్ని షోలో బాలకృష్ణ ప్రస్తావిస్తూ బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నారని విన్నాం అని అడగగా మైత్రి �
యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘18 పేజెస్’ నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుక�
'వాల్తేరు వీరయ్య' అంటూ మాస్ జాతర మొదలుపెట్టి అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాడు చిరు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మూవీలోని మొదటి పాటని కూడా ఇటీవల విడుదల చేశారు మేకర్స్. 'బాస్ పార్టీ' అంటూ సాగే ఈ పాట 26 మిలియన్ వ్యూస్ అ�
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన కెరీర్లోని 30వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే అనౌన్స్ చేశాడు. ఈ సినిమాను ప్రకటించి చాలా రోజులు అలవుతున్నా, ఇప్పటివరకు రెగ్యులర్ షూట్ మాత్రం స్టార్ట్ కాలేదు. దీంతో ఈ సి
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప-ది రైజ్’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక పుష్ప తొలి భాగం అంద