Home » Mythri Movie Makers
తాజాగా చిత్ర నిర్మాత సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పవన్ అభిమానులని ఆశ్చర్యపరుస్తూ ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ ఇచ్చింది.
తాజాగా మైత్రి నిర్మాత రవిశంకర్, దర్శకుడు హరీష్ శంకర్ వైరల్ అవుతున్నారు.
గతంలో షార్ట్ ఫిలిమ్స్ మొదలైన సమయంలో ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులని మెప్పించాడు ఫణీంద్ర నర్సెట్టి. తను తీసిన 'మధురం' షార్ట్ ఫిలిం అయితే అప్పట్లో ఒక సంచలనం.
నితిన్ కొత్త సినిమా పేరు 'రాబిన్ హుడ్' గా ఫిక్స్ చేసారు. మైత్రీ మూవీస్ నిర్మాణంలో నితిన్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ రివీల్ చేస్తూ మేకర్స్ గ్లింప్స్ రిలీజ్ చేసారు.
మైత్రి మేకర్స్ నిర్మాణంలో రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో థమన్ సంగీత దర్శకుడిగా సినిమా ప్రకటించారు. గత కొన్నాళ్లుగా ఈ సినిమా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.
గోపీచంద్ మలినేని - రవితేజ కాంబోలో ఇప్పటివరకు వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ కాంబినేషన్ పై రవితేజ అభిమానులతో పాటు సినీ పరిశ్రమలో కూడా మంచి క్రేజ్ ఉంది.
ఇటీవల నేషనల్ అవార్డులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు నుంచి అల్లు అర్జున్ తో పాటు RRR సినిమాకు, ఉప్పెన సినిమాకు పలు నేషనల్ అవార్డులు వచ్చాయి. దీంతో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ తాజాగా స్పెషల్ పార్టీ అరేంజ్ చేయగా బన్నీతో పాటు అవార్డులు అంద�
మైత్రి మూవీ మేకర్స్. వరుస సినిమాలతో, వరుస హిట్స్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఇప్పుడు మైత్రి నిర్మాతలు నవీన్, రవిశంకర్ బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇస్తున్నారు. అది కూడా ఏకంగా సల్మాన్ ఖాన్ తో కలిసి.
మైత్రీ మూవీ మేకర్స్కు ఝలక్ ఇచ్చిన అల్లు అరవింద్
గీతా ఆర్ట్స్ అంటే భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరు. ఈ బ్యానర్లో సినిమా చేయాలని ప్రతి టెక్నిషియన్కు వుంటుంది. గీతా ఆర్ట్స్స్ కూడా అలానే చూసుకుంటుంది. కథలు రెడీ చేయటం దగ్గర నుంచి ప్రీ ప్రొడక్షన్ వర్క్ దాక చాలా ప్లాన్డ్గా ఉంటుంది.