Home » Mythri Movie Makers
మిస్టర్ బచ్చన్ మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టింది భాగ్యశ్రీ బోర్సే.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన సుకుమార్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ పుష్ప 2.
ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న నెక్ట్స్ మూవీ అంతకుమించి అన్నట్లు ఉండబోతోందని టాక్.
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ తో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని సినిమా మొదలుపెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రెజీనా, సయామీ ఖేర్ హీరోయిన్స్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. నేడు ఈ సినిమా పూజా కార్య�
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సన్నీ డియోల్ హీరోగా నేడు అధికారికంగా పాన్ ఇండియా సినిమా ప్రకటించారు.
ఇటీవల అన్నీ మాస్ సినిమాలు చేస్తున్న రామ్ పోతినేని మళ్ళీ ఓ క్లాస్ సినిమా చేయాలనుంటున్నాడు.
తాజాగా మంజుమ్మల్ బాయ్స్ మలయాళ చిత్ర నిర్మాతలతో సినిమా ప్రదర్శనలపై పీవీఆర్ మల్టిప్లెక్స్ తో వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో పీవీఆర్ మల్టిప్లెక్స్ దేశవ్యాప్తంగా తమ థియేటర్స్ లో మంజుమ్మల్ బాయ్స్ స్క్రీనింగ్ ని అర్దాంతరంగా ఆపేసాయి.
మైత్రీ మూవీ మేకర్స్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలతో భారీ సినిమాలు తీస్తూ ఫుల్ బిజీగా, సక్సెస్ గా నడుస్తుంది. ఈ స్టార్ నిర్మాణ సంస్థ ఇప్పుడు సీరియల్స్ లోకి కూడా అడుగుపెట్టింది.
నేడు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్ కి డబ్బింగ్ చెప్తున్న ఫోటోలని తమ సోషల్ మీడియాలో షేర్ చేసారు మూవీ యూనిట్.