Home » Mythri Movie Makers
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ సినిమా ఉండబోతుందని నేడు అధికారికంగా ప్రకటించారు.
హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) అనే చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్నారు.
ఆ సీక్వెల్ సినిమా హీరోకు హవాలా రూపంలోనే పేమెంట్
నందమూరి బాలకృష్ణ రీసెంట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సిినిమా తాజాగా వంద రోజుల థియేట్రికల్ రన్ను పూర్తి చేసుకుంది.
మైత్రీ మూవీస్ ఆఫీస్పై రెండో రోజూ IT రైడ్స్
గత సంవత్సరం చివర్లో పుష్ప లాంటి బ్లాక్ బస్టర్ తో పాటు ఈ సంవత్సరం వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంది మైత్రి నిర్మాణ సంస్థ. అంతేకాదు మైత్రి మూవీస్ ప్రస్తుతం ఖుషి, ఉస్తాద్ భగత్ సింగ్, యన్టీఆర్ 31, RC 16 లాంటి భ
తాజాగా బుధవారం నాడు ఈ సినిమా షూట్ మొదలైందని హరీష్ శంకర్ ప్రకటించారు. పోలీస్ స్టేషన్ సెట్ లో ఫస్ట్ షెడ్యూల్ షూట్ మొదలైందని సమాచారం. అయితే సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఓ పోస్టర్ ని రిలీజ్ చేసింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవల ‘వినరో భాగ్యము విష్ణుకథ’ మూవీతో బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీ ‘మీటర్’ను కూడా ఇప్పటికే ముగించాడు ఈ యంగ్ హీరో. ఇక ఈ సినిమాను రిలీజ్కు రెడీ చేస్తుండటంతో ఈ సినిమాతో ఎలాంటి
టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ‘సీతా రామం’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని అత్యద్భు�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘పుష్ప-2’ కోసం ప్రేక్షకులతో పాటు యావత్ సినీ వర్గాలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయో ప్రత్యేకంగ చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాల