narasapuram

    Pawan Kalyan: నరసాపురంకు పవన్ కళ్యాణ్.. రేపే బహిరంగ సభ!

    February 19, 2022 / 01:45 PM IST

    రేపు అనగా.. ఫిబ్రవరి 20వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో 'మత్స్యకార అభ్యున్నతి సభ' నిర్వహించాలని నిర్ణయించింది జనసేన పార్టీ.

    చాలా మంచి బడ్జెట్ : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు

    February 1, 2020 / 03:55 PM IST

    కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020-21  సంవత్సరానికి పార్లమెంట్ లో  ప్రవేశ పెట్టిన బడ్జెట్ చాలామంచి బడ్జెట్ అని వైసీపీ ఎంపీ రఘరామ కృష్ణంరాజు అన్నారు.  బడ్జెట్లో వ్యవసాయరంగానికి తాగునీటి రంగానికి అత్యధికనిధులు కేటాయించారని ఆ�

    వైసీపీలో చేరిన బీజేపీ మాజీ ఎంపీ కుమారుడు

    December 9, 2019 / 12:59 PM IST

    ఏపీ బీజేపీకి భారీ దెబ్బ తగిలింది. పశ్చిమ గోదావరిజిల్లా నర్సాపురం మాజీ ఎంపీ  బీజేపీ నేత గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీలో చేరారు.  గోకరాజు గంగరాజు కుమారుడు రంగరాజు, గంగరాజు సోదరులు  పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో సోమవారం  వైసీపీ

    టీడీపీని వీడిన మరో నేత : వైసీపీలోకి రఘురామ కృష్ణంరాజు 

    March 3, 2019 / 07:24 AM IST

    హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామిక వేత్త, తెలుగుదేశం పార్టీ నరసాపురం లోక్‌సభ కన్వీనర్ రఘురామకృష్ణంరాజు ఆదివారం వైసీపీలో చేరారు.  లోటస్ పాండ్ లో వైసీపీ అధినేత జగన్ ఆయన్ను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సమావేశంలో ఆపార్టీ ఎంపీ విజయసాయిర

10TV Telugu News