Home » Narayana Murthy
వారానికి 70 గంటల పని వ్యాఖ్యలపై మరోసారి మాట్లాడారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. తన భార్యతో కలసి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు.
Infosys Employees : వర్క్ ఫ్రమ్ ట్రెండ్ ముగిసింది.. టెక్ కంపెనీలన్నీ ఆఫీసు మంత్రం జపిస్తున్నాయి. ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆఫీసుకు రావడాన్ని తప్పనిసరి చేస్తున్నాయి. ఇన్ఫోసిస్ కూడా తమ ఉద్యోగులను వారంలో 3 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని తెగేసి చెప్పేసింది
2005లో ఇన్ఫోసిస్ లో కొత్తగా ఉద్యోగంలోకి చేరిన వారి వేతనం ఏడాదికి 3.5 లక్షలు ఉంటే 2023 లోను అంతే ఇస్తున్నారని, 15 లక్షల ప్యాకేజీ ఇస్తే ఆయన అంచనాలకు మించిన దాని కంటే 40 గంటలు ఎక్కువ అంకితభావంతో పనిచేస్తారంటూ వ్యాఖ్యానిస్తున్నారు
బాలీవుడ్ కపుల్ ట్వింకిల్ ఖన్నా- అక్షయ్ కుమార్ బ్రిటన్ ప్రధాని రిషి సునక్ను కలిసారు. ట్వింకిల్ 'ప్రెట్టీ కూల్ మీటింగ్' అంటూ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టారు.
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడైన నారాయణమూర్తితో తన తొలి పరిచయం ఎలా జరిగిందో గుర్తుచేసుకొంటూ.. ఆయన సినిమా హీరోలా ఉంటాడేమో అని ఊహించుకున్నాను కానీ చిన్నపిల్లాడిలా ఉన్నాడేంటీ అని అనుకున్నాను అంటూ సుధా నవ్వుతు చెప్పుకొచ్చారు.
ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది. తన అల్లుడు బ్రిటన్ ప్రధాని అవ్వడానికి తన కూతురు అక్షత కారణమంటున్నారు సుధామూర్తి. ఆమె కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
కరోనా దెబ్బకు వ్యవస్థలు అన్నీ ఎక్కడికి అక్కడ ఆగిపోయాయి. రోజురోజుకు లాక్డౌన్ కారణంగా ఆకలికి ఇబ్బందులు పడే వ్యక్తులు కూడా ఎక్కువగా అవుతున్నారు. దేశంలో కరోనా భయంతో విధించిన లాక్డౌన్ను ఇలాగే కొనసాగిస్తే కొవిడ్-19 మరణాల కంటే ఆకలి మరణాలే అధి�