Home » Nation
ప్రధాని నరేంద్ర మోడీ పూణెలోని నర్సుకు ఫోన్ చేశారు. కొవిడ్-19కు చికిత్స అందిస్తున్న నాయుడు హాస్పిటల్ లో పనిచేస్తుంది నర్స్ చాయా జగతప్. మహమ్మారి బారిన పడితే ప్రాణాలు కోల్పోతామని భయపడుతుంటే ఆవిడ వృత్తిపై ఉన్న భక్తితో సేవలు అందిస్తూనే ఉన్నారు.
మరో వివాదానికి తెరసీంది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS)వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో కనిపిస్తోన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈ సారి నేషనలిజం అనే పదాన్ని ఎక్కడా పలకవద్దంటూ అంటూ ప్రజలకు పిలపునిచ్చారు. నేషనలిజం పదంపై తీవ్ర అభ్యంతరా�
షహీన్బాగ్ సహా దేశ రాజధాని ఢిల్లీలో నెల రోజులకుపైగా జరుగుతున్న సీఏఏ, ప్రతిపాదిత ఎన్ఆర్సీ వ్యతిరేక అల్లర్ల వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. దేశంలోని సామరస్యాన్ని దెబ్బతీయడమే నిరసనల వెనుక ప్రధాన ఉద్దేశమని
నిర్భయ కేసులో కేంద్రం పిటిషన్ పై ఇవాళ(ఫిబ్రవరి-2,2020)ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధింపుపై స్టే విధిస్తూ శుక్రవారం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న �
సార్వత్రిక ఎన్నికల సమయంలో గాంధీని హత్య చేసిన గాడ్సేను గొప్ప దేశభక్తుడిగా కీర్తించడం,దివంగత ఐపీఎస్ ఆఫీసర్ పై ఎన్నికల ముందు వివాదాస్ప వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన భోపాల్ బీజేపీ ఎంపీ తన నోటికి ఆ తర్వాత కూడా పదును చెబుతూనే వచ్చారు. అయితే క�
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై కామెంట్లు చేశారు. జమ్మూ కశ్మీర్లో తప్పుడు సిద్ధాంతాలు ప్రచారం చేసి దేశాన్ని, జాతీయతను పాడు చేశారని ఆరోపించారు. ప్రచారంలో ఆఖరిరోజు కావడంతో కశ్మీర్ లో ఆర్టి�
ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేసేందుకు జమ్మూకశ్మీర్ యువత ఉత్సాహంగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది ఇండియన్ ఆర్మీ. జమ్మూకశ్మీర్ లోని వివిధ ప్రాంతాల నుంచి వందల�
ఆమ్ ఆద్మీ పార్టీలో మరో వికెట్ పడింది.2016లో ఆప్ నుంచి సస్పెండ్ కు గురైన బిజ్వాశాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కల్నల్ దేవిందర్ కుమార్ షెరావత్ ఇవాళ(మే-6,2019) బీజేపీలో చేరారు.కేంద్రమంత్రి విజయ్ గోయల్ దేవిందర్ కుమార్ షెరావత్ కు కాషాయకండువా కప్పి పార్టీ
ప్రధాని నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేశారు. అంతరిక్ష యుద్ధం చేయగల సత్తా భారత్ సంపాదించినట్లు ప్రకటించారు. దేశ ప్రజల భద్రత విషయంలో భారత్ మరో ముందడుగు వేసిందని వెల్లడించారు. భారత్ ఇప్పుడు మహాశక్తిగా అవతరించిందని.. శాటిలైట్లను కూల్చగల సామర్ధ్య�
చౌకీదార్ చోర్ హై అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను తిప్పికొట్టేందుకు బీజేపీ సరికొత్త ప్రచారం చేపట్టింది.మై భీ చౌకీదార్ పేరుతో ప్రధాని మోడీ శనివారం(మార్చి-16,2019) మూడు నిమిషాల నిడివిగల ఓ వీడియాను ట్విట్టర్ లో పోస్ట్ చే�