naxals

    Maoists Surrender : పోలీసుల ఎదుట లొంగిపోయిన 14 మంది మావోయిస్టులు

    November 1, 2021 / 06:57 PM IST

    చత్తీస్‌ఘడ్‌లో  14 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. దంతెవాడ జిల్లా ఎస్పీ అభిషేక్ పల్లవ్ ఎదుట వారు నిన్న లొంగిపోయారు.

    ఎల్టీటీఈని అంతం చేసినట్లే.. మావోయిస్టులను ఏరివేస్తారా?

    April 7, 2021 / 09:52 PM IST

    దూసుకొస్తున్న బుల్లెట్లు.. శరీరాన్ని చీలుస్తున్న తూటాలు.. ట్రాప్‌లో పడినట్లు అర్థమైనా.. ధైర్యం వీడలేదు.. దాసోహం అంటూ చేతులెత్తలేదు.. మావోయిస్టులకు సరైన సమాధానం చెప్పారు. ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్ రోజు జరిగింది ఇది.. ఈ ఘటన తర్వాత కేంద్రం ప్రతీకార�

    మావోయిస్టుల మెరుపుదాడి.. 20మంది జవాన్లు మృతి

    April 4, 2021 / 12:45 PM IST

    Chhattisgarh Encounter: ఛత్తీస్‌గఢ్‌లో తారేరంలో మావోయిస్టులు, సీఆర్ఫీఎఫ్ సిబ్బందికి జరిగిన కాల్పుల్లో ఐదుగురు చనిపోగా.. 22మంది మిస్ అయినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించవల్సి ఉంది. నిన్న ఎన్‌కౌంటర్‌ తర్వాత మొత్తం 22మ�

    ఛత్తీస్‌గఢ్ లో నక్సల్స్ ఘాతుకం..నలుగురు జవాన్లు మృతి

    March 23, 2021 / 06:09 PM IST

    ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో నక్సల్స్ ఘాతుకానికి పాల్పడ్డారు. మంగళవారం(మార్చి-23,2021)నారాయణ్​పుర్​ జిల్లాలో జవాన్లే లక్ష్యంగా IEDని పేల్చారు.

    మందుపాతర పేల్చిన మావోయిస్టులు…సీఆర్పీఎఫ్ అధికారి మృతి

    November 29, 2020 / 09:00 AM IST

    crpf assistant commandant died : చత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు పేల్చిన మందు పాతర ఘటనలో సీఆర్పీఎప్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి చెందాడు. సీఆర్పీఎఫ్ బలగాలే లక్ష్యంగా మవోయిస్టులు శనివారం సాయంత్రం ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో కోబ్రా బెటాలియన్‌ అసిస్టెంట్‌

    ఇన్ ఫార్మర్ల నెపంతో 25 మందిని ఊచకోత కోసిన మావోయిస్టులు

    October 9, 2020 / 11:43 AM IST

    Chhattisgarh: పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా మారి మావోయిస్టులకు ద్రోహం చేస్తున్న పార్టీకి చెందిన 25 మంది గిరిజనులని ప్రజా కోర్టులో శిక్షించినట్లు మావోయిస్టు దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటి ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధికార ప్రతినిధి వికల్ప్ పేరుతో గుర�

    “పాకిస్తాన్ జిందాబాద్” వ్యాఖ్యలు చేసిన యువతికి నక్సల్స్ తో సంబంధాలు

    February 21, 2020 / 09:39 AM IST

    కర్ణాటక రాజధాని బెంగళూరులో గురువారం(ఫిబ్రవరి-20,2020)సీఏఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఎంఐఎం అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ అధ్యక్షతన ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌’పేరుతో సభ జరిగింది. అయితే సభా వేదికపై ఓవైసీ సమక్షంలో పాకిస్తాన్ జిందాబాద్ అంట

    జార్ఖండ్ లో షా ర్యాలీ…బీజేపీ ఆఫీస్ పేల్చేసిన నక్సల్స్

    May 3, 2019 / 05:48 AM IST

    జార్ఖండ్‌ లో బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ర్యాలీకి ముందు సరైకెలా జిల్లాలోని ఖర్సవన్‌ లో బీజేపీ కార్యాలయాన్ని నక్సల్స్‌ పేల్చివేయడం కలకలం రేపింది.గురువారం అర్థరాత్రి బీజేపీ ఆఫీస్ పై నక్సల్స్ బాంబులు వేశారు. ఖుంటి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పో

    నక్సల్స్ దాడిలో బీజేపీ ఎమ్మెల్యే మృతి

    April 9, 2019 / 12:54 PM IST

    లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సమీపిస్తున్న వేళ చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మంగళవారం నక్సలైట్లు రెచ్చిపోయారు.

10TV Telugu News